tag:blogger.com,1999:blog-31094325062345121392024-03-12T16:24:11.605-07:00రుచుల పేజినోరూరించే రుచులుGouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.comBlogger560125tag:blogger.com,1999:blog-3109432506234512139.post-59697661582835376062013-04-07T00:29:00.000-07:002013-04-07T00:29:59.605-07:00ఆత్మీయత, అభిమానం... ఇలా కూడా ఉండొచ్చు.<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="font-size: large;"><b><span style="color: navy;">ఆత్మీయత ఇలా కూడా ఉండొచ్చు. <br /> ప్లేటు నిండా రోటీలు, పక్కనే మటన్ ఖీమా!<br />అభిమానం ఇలా కూడా ఉండొచ్చు. <br /> ప్లేటు నిండా పూరీలు, పక్కనే పనీర్ చిల్లీ ఫ్రై!<br /> ఆత్మీయత, అభిమానం... రెండూ కలిస్తే?<br /> ఒక కప్పు ఖుబానీ కా మీఠా.<br /> ఒక గ్లాసు గ్రేప్ మిల్క్ షేక్. <br /> గెస్ట్లు ఎవరైనా వస్తున్నారా మీ ఇంటికి?<br /> ఈ ఐటమ్స్ తినిపించండి చాలు.<br /> మీ కడుపు నిండిపోతుంది. <br /> అతిథి దేవోభవ అని కదా అంటారు.<br /> హోస్టు దేవోభవ అనకుండా వెళ్లలేరు. </span></b><br /><br /></span> <b><span style="color: blue; font-size: large;">క్యాలీఫ్లవర్ ఫ్రై</span></b><span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04042013/ruchit4-4-13-12968.jpg" /></span> <span style="font-size: large;"> కావలసినవి: ఉల్లిపాయ - 1<br /> క్యాలీఫ్లవర్ - ఒక పువ్వు<br /> కొబ్బరితురుము - మూడు టేబుల్ స్పూన్లు<br /> కొబ్బరినూనె - రెండు టేబుల్ స్పూన్లు<br /> ఇంగువ - పావు టీ స్పూను<br /> పసుపు - కొద్దిగా; కారం - టీ స్పూను<br /> పచ్చిమిర్చి - 3; ఉప్పు - తగినంత <br /><br /> పోపుకోసం</span> <span style="font-size: large;"><br /> ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను<br /><br /></span> <span style="color: red; font-size: large;"> తయారి</span><span style="font-size: large;"><br /><br /> - స్టౌ మీద బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.<br /> - ఉల్లితరుగు, కరివేపాకు వేసి వేయించాలి.<br /> - తరిగి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ వేసి వేయించాలి.<br /> - కొద్దిగా ఇంగువ, పసుపు, కొబ్బరినూనె, కారం, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.<br /> - అన్నీ బాగా కలిపి మెత్తగా అయ్యే వరకు కలుపుతుండాలి.<br /> - కొబ్బరి నూనె వేసి ఒక్కసారి కలిపి దించేయాలి. <br /><br /></span> <span style="color: blue; font-size: large;"> <b>గ్రేప్ మిల్క్ షేక్</b></span><span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04042013/juices4-4-13-12531.jpg" /></span> <span style="font-size: large;"> కావలసినవి: నల్లద్రాక్షలు - కప్పు (నీటిలో శుభ్రంగా కడగాలి)<br />
పంచదార - అర కప్పు; నీళ్లు - కప్పు; కాచి చల్లార్చిన పాలు - 250 మి.లీ.;
వెనీలా లేదా ఏదైనా ఐస్క్రీమ్ - రెండు స్కూపులు (వాడకపోయినా పరవాలేదు)<br /><br /></span> <span style="color: red; font-size: large;">తయారి</span><span style="font-size: large;"><br /> - పంచదార, ద్రాక్ష పళ్లను వేరువేరు గిన్నెలలో వేసి, అర కప్పు చొప్పున నీరు పోయాలి.<br /> - {దాక్షలు వేసిన గిన్నెను స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించి చల్లార్చాలి.<br /> - నీరు, పంచదార వేసిన పాత్రను స్టౌ మీద ఉంచి తీగపాకం వచ్చే వరకు కలపాలి.<br /> - {దాక్షలను మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, పంచదారపాకంలో వేసి, మరో 5 నిముషాలు సన్నని మంట మీద ఉడికించి దించి చల్లార్చాలి. <br /> - సర్వ్ చేయడానికి ముందుగా ద్రాక్షరసంలో పాలు వేసి బాగా కలపాలి.<br /> - గాజుగ్లాసులలో పోసి పైన వెనీలా కాని వేరేదైనా ఐస్క్రీమ్ వేసి వెంటనే సర్వ్ చేయాలి. <br /><br /></span> <b><span style="color: blue; font-size: large;">పనీర్ చిల్లీ ఫ్రై</span></b><span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04042013/paneer-chilli-fry4-4-13-13578.jpg" /></span> <span style="font-size: large;"> కావలసినవి:<br /> పనీర్ - 250 గ్రా.; చిల్లీ గార్లిక్ సాస్ - కొద్దిగా<br /> క్యాప్సికమ్ తరుగు - అరకప్పు<br /> రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు<br /> ఉల్లి తరుగు - కప్పు; సోయాసాస్ - కొద్దిగా<br /> అజినమోటో (చైనా సాల్ట్) - కొద్దిగా<br /> ఉల్లికాడల తరుగు - కొద్దిగా<br /></span> <span style="color: red; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br /> - పనీర్ను పెద్దపెద్ద ముక్కలుగా తరగాలి.<br /> - బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక పనీర్ ముక్కలు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. <br /> - క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి.<br /> - సోయాసాస్, అజినమోటో, చిల్లీ గార్లిక్ సాస్, ఉప్పు వేసి కలపాలి.<br /> - చివరగా పనీర్ వేసి కలపాలి. <br /> - ఒక టూత్పిక్కి పనీర్, ఉల్లికాడలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు గుచ్చి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. <br /><br /><b><br /></b></span> <b><span style="color: blue; font-size: large;">హైదరాబాదీ ఖీమా</span></b> <span style="font-size: large;"><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04042013/Chicken-Kheema-Masala-Kozhi4-4-13-13140.jpg" /> మటన్ ఖీమా - 500 గ్రా.<br /> లివర్ (చిన్నముక్కలుగా) - 200 గ్రా.<br /> టొమాటో తరుగు - 450 గ్రా.<br /> అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను<br /> కారం - రుచికి తగినంత<br /> పసుపు - పావు టీ స్పూను<br /> ఉల్లితరుగు - 50 గ్రా.<br /> గరంమసాలా - అర టీ స్పూను<br /> ఏలకులు - 2; లవంగాలు - 1<br /> షాజీరా - పావు టీ స్పూను<br /> నూనె - టేబుల్ స్పూను; పెరుగు - 50 మి.లీ.<br /> ఉప్పు - తగినంత; కొత్తిమీర - ఒక కట్ట<br /></span> <span style="color: red; font-size: large;">తయారి</span><span style="font-size: large;"><br /><br /> - పెరుగులో అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, ఉప్పు వేయాలి. </span> <span style="font-size: large;"><br /> - మెత్తగా చేసిన మీట్, లివర్ పీస్లను శుభ్రం చేసి పెరుగులో నానబెట్టాలి. <br /> - బాణలిలో నూనె పోసి కాగాక ఏలకులు, లవంగాలు, జీలకర్ర, షాజీరా వేసి వేయించాలి.<br /> - ఉల్లితరుగు వేసి వేగాక, అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి వేయించాలి.<br /> - ఖీమా వేసి 5 నిముషాలు ఉడికించాక, టొమాటో తరుగు వేసి రెండు నిముషాలయ్యాక లివర్ పీస్లు వేసి వేయించాలి.<br /> - నూనె పైకి తేలాక, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి.<br /> - పోపు వేయించి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్చేయాలి. <br /></span> <span style="color: blue; font-size: large;">కర్టెసీ:</span><span style="font-size: large;"><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04042013/curtsee4-4-13-1393.jpg" /> డా. స్వజన్<br /> అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ <br /> ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, భువనేశ్వర్</span></div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com1tag:blogger.com,1999:blog-3109432506234512139.post-24575014601291764222013-03-30T03:13:00.004-07:002013-03-30T03:20:37.071-07:00జొన్నతో వంటకాలు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="headline">
<h1>
</h1>
</div>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><b style="color: #cc0000;">
జొన్న రొట్టె తప్ప ఈ కాలంలో ఎక్కువమందికి జొన్నతో చేసుకునే ఇతర వంటకాల
గురించి అంతగా తెలియదు. ఊబకాయుల, మధుమేహ రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఆ
రొట్టెలనైనా తినడం మొదలుపెట్టారు. అవి కూడా ఇంట్లో చేసుకోవడం రాక, తీరిక
లేక... బయట నుంచి తెచ్చుకుని తినేవాళ్లే ఎక్కువ. అయితే ఒక్క రొట్టెలే
కాకుండా జొన్నలతో దోసెలు, సమోసాలు, ఉప్మా వంటి కారపు వంటలు చేసుకోవచ్చు.
ఇవే కాకుండా కేసరి, పాయసం వంటి తీపి వంటలూ చేసుకోవచ్చు. <br /><br />సంప్రదాయ
వంటకాలే కాకుండా సేమ్యా, పాస్తాలు కూడా తయారవుతున్నాయి జొన్నలతో.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇటువంటి చిరుధాన్యాల వాడకాన్ని పెంచేందుకు,
అవగాహన కలిగించేందుకు ఇవ్వాళ్టి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు హైదరాబాద్లోని
పీపుల్స్ ప్లాజాలో చిరుధాన్యోత్సవం (మిల్లెట్ ఫెస్టివల్) నిర్వహిస్తోంది
ప్రభుత్వం. ఆ సందర్భంగా పొట్టు తీసిన జొన్న, జొన్న రవ్వలతో కొన్ని వంటకాలు
మీ కోసం...</b></span>
<br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"><img align="right" src="http://www.andhrajyothy.com/i/2013/mar/30nav-6.jpg" /></span><br />
<span style="font-size: large;"><b><span style="color: purple;">ఉప్మా</span></b>
ఒక కప్పు జొన్న రవ్వ తీసుకుని అది ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేగించి
పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, శెనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్,
టొమాటొ ముక్కల్ని కొద్దిగా నూనె వేసి అందులో వేగించాలి. అవి వేగిన తరువాత
మూడు కప్పుల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు
ఉడుకుపట్టిన తరువాత వేగించిన జొన్న రవ్వ నెమ్మదిగా కలుపుతూ పోయాలి. రవ్వ
మెత్తగా అయ్యే వరకు సన్నటి సెగమీద ఉడికించి వేడివేడిగా తింటే ఉప్మా అంటే
ఇదే అంటారు.
<b>కేసరి</b><img align="left" src="http://www.andhrajyothy.com/i/2013/mar/30nav-4.jpg" /></span>
<br />
<span style="font-size: large;">ఒక కప్పు జొన్న రవ్వ, కొన్ని డ్రైఫ్రూట్స్ను తీసుకోవాలి. వాటిని కొద్దిగా
డాల్డా వేసి విడివిడిగా లేత రంగు వచ్చే వరకు వేగించాలి. ఒక కడాయి తీసుకుని
అందులో పాలు, నీళ్లు ఒక్కోటి రెండేసి కప్పుల చొప్పున పోసి చిటికెడు కేసర్
వేయాలి. ఇందులో వేగించి పెట్టుకున్న రవ్వ, ఒకటిన్నర కప్పు పంచదార వేసి
ఉడికించాలి. చల్లారిన తరువాత డ్రైఫ్రూట్స్తో గార్నిష్ చేసి కొద్దిగా
నెయ్యి వేసుకుని తినాలి.
</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"><b style="color: purple;">సమోసాలు</b></span>
<br />
<span style="font-size: large;"><img align="right" src="http://www.andhrajyothy.com/i/2013/mar/30nav-3.jpg" /></span><br />
<span style="font-size: large;">జొన్న పిండి, మైదాలను ఒక్కో కప్పు చొప్పున ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ మెత్తటి ముద్దలా కలపాలి.
తరువాత చిన్న ఉండలు చేసి రొట్టెల కర్రతో ఉండల్ని ఒత్తి చపాతీల్లా చేయాలి.
చపాతీని రెండు భాగాలుగా కోయాలి.
స్టఫ్పింగ్: ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా నలిపి ఇందులో సన్నగా తరిగిన
ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. తరువాత
ఉడికించిన బఠాణీలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ
ముక్కల్లో నింపి త్రికోణాకారంగా సమోసాల్లా మడిచి నూనెలో బాగా వేగించాలి.
</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"><b><span style="color: purple;">కిచిడి</span></b><img align="left" src="http://www.andhrajyothy.com/i/2013/mar/30nav-5.jpg" /></span>
<br />
<span style="font-size: large;">అరకప్పు పెసరపప్పు, ఒక కప్పు జొన్న రవ్వని తీసుకుని పావుగంటసేపు
నానపెట్టాలి. ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు,
అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పసుపు వేసి తాలింపు పెట్టాలి. తరువాత
సరిపడా నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి సన్నటి మంట మీద రవ్వ ఉడికే వరకు
ఉంచాలి. వేడిగా తింటే వారెవ్వా కిచిడీ అనాల్సిందే.
</span><br />
<span style="font-size: large;"><br /></span>
</div>
<div class="RunningText">
<span style="font-size: large;"><br /></span></div>
<div class="RunningText">
<span style="font-size: large;"><b><span style="color: purple;">తవా రోటి</span></b><img align="right" src="http://www.andhrajyothy.com/i/2013/mar/30nav-7.jpg" /></span>
<br />
<span style="font-size: large;">పావుకిలో జొన్నపిండిలో తరిగిన ఉల్లి కాడలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్,
క్యారెట్, క్యాబేజీ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, ఉప్పు
వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి
అయ్యాక చిన్నచిన్న పిండి ముద్దలు చేసి గుండ్రంగా ఒత్తి నూనెలో రెండు
వైపులా వేగించాలి.
</span></div>
<div class="RunningText">
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"><b>కర్టెసి: డిఎస్ఆర్, హైదరాబాద్
</b></span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-7533582820975749162013-03-29T23:29:00.000-07:002013-03-29T23:29:41.086-07:00పనీర్ .....పనీర్ ....పనీర్<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="font-size: large;"><b><span style="color: red;">చికెన్ సిక్స్టీ ఫైవ్ కావాలి... లోపల చికెన్ ఉండకూడదు!<br /> మటన్ బాల్స్ కావాలి... లోపల మటన్ తగలకూడదు!<br /> బేబీ కార్న్ కనిపించాలి... చుట్టూ జున్నులాంటిదుండాలి!<br /> స్వీట్కార్న్ కనిపించాలి... స్మూత్గా పన్ను దిగుతుండాలి!<br /> ఔర్ కుచ్?<br /> టచింగ్గా రెండు ఉల్లిపాయలు... మనసు నచ్చింగ్గా... అల్లం వెల్లుల్లి గుబాళింపులు!<br /> ఓహో... అలాగా! <br /> అయితే... ఈ మంత్రం జపించండి. </span></b><br /><b><br /><span style="color: deeppink;"> పనీర్ 65</span></b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/30032013/16036935629-3-13-6812.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి</span><span style="font-size: large;"><br />
పనీర్ - 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి); మైదా - 20 గ్రా.;
కార్న్ఫ్లోర్ - 20 గ్రా.; అల్లం పేస్ట్ - టీ స్పూను; కారం - టీ స్పూను;
పసుపు - అర టీ స్పూను; గరంమసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత;
ఉల్లితరుగు - పావు కప్పు ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా<br /></span> <span style="color: green; font-size: large;"> తయారి: </span> <span style="font-size: large;"><br /> స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక పనీర్ ముక్కలు, కార్న్ఫ్లోర్, మైదా, అల్లం పేస్ట్ వేసి కలపాలి <br /><br /> ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, కొద్దిగా నీరు వేసి బాగా వేయించాలి </span> <span style="font-size: large;"><br /><br /> చిన్నబాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి, కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు ఉల్లితరుగు వేసి బాగా వేయించాలి. </span> <span style="font-size: large;"><br /><br /> తయారుచేసి ఉంచుకున్న పనీర్ 65ను వీటితో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /></span> <span style="color: deeppink; font-size: large;"> <b>పనీర్ బాల్స్</b></span><span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/30032013/TKR_416629-3-13-6437.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి: </span><span style="font-size: large;"><br /> పనీర్ - 20 గ్రా. (తురమాలి); అల్లం పేస్ట్ - టీ స్పూను; <br /> కొత్తిమీర - కొద్దిగా; కారం - టీ స్పూను; పసుపు - చిటికెడు; <br /> గరంమసాలా - టీ స్పూను; మైదా - 10 గ్రా; కార్న్ఫ్లోర్ - 10 గ్రా; <br /> ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.<br /></span> <span style="color: green; font-size: large;"> తయారి: </span><span style="font-size: large;"><br />
పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్పించి మిగిలిన పదార్థాలను ఒక గిన్నెలో
వేసి బాగా కలిపి గుండ్రంగా బాల్స్గా చేసి ఒక ప్లేట్లో ఉంచాలి <br /><br /> స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక, వీటిని ఒక్కొక్కటిగా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసి, పేపర్ ప్లేట్లో ఉంచాలి.</span> <span style="font-size: large;"><br /><br /> పచ్చిమిర్చి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /></span> <span style="color: deeppink; font-size: large;"> పనీర్ బేబీకార్న్</span><span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/30032013/TKR_397529-3-13-7156.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి: </span><span style="font-size: large;"><br />
పనీర్ - 50 గ్రా.; బేబీకార్న్ - 50 గ్రా.; పసుపు - తగినంత; కారం - 2 టీ
స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; జీడిపప్పు పొడి - 20 గ్రా.;
తర్బూజా గింజల పేస్ట్ - 20 గ్రా.; అజినమోటో - అర టీ స్పూన్; బటర్ - 10
గ్రా; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా; ఉల్లితరుగు - పావు కప్పు; టొమాటో
తరుగు - పావు కప్పు; గరంమసాలా - టీ స్పూను; జీడిపప్పు - గార్నిషింగ్ కోసం.<br /></span> <span style="color: green; font-size: large;"> తయారి: </span><span style="font-size: large;"><br /> పనీర్ను డైమండ్ ఆకారంలో కట్ చేయాలి <br /><br />
బేబీకార్న్ని గుండ్రంగా తరగాలి స్టౌ మీద బాణలి ఉంచి మూడు టీ స్పూన్ల
నూనె వేసి కాచాలి ముందుగా తరిగి పెట్టుకున్న పనీర్, బేబీకార్న్ ముక్కలను
వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి వేరే బాణలిలో నూనె వేసి కాగాక
ఉల్లితరుగు వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీని వేసి
బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి </span> <span style="font-size: large;"><br /><br /> గరంమసాలా, అజినమోటో, ఉప్పు
వేసి కలపాలి జీడిపప్పు తురుము, తర్బూజాగింజల పేస్ట్, కొద్దిగా నీరు, కారం,
పసుపు వేసి ఉడుకుతుండగా, ముందుగా వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కలు,
బేబీకార్న్ముక్కలు వేసి కలపాలి పనీర్ తురుముతో గార్నిష్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /></span> <span style="color: deeppink; font-size: large;"> <b>పనీర్ స్వీట్కార్న్ మటర్</b></span><span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/30032013/TKR_386329-3-13-7500.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"><br /> పనీర్ - 100 గ్రా;<br /> స్వీట్కార్న్గింజలు - 50 గ్రా; <br /> బఠాణీ - 50 గ్రా; <br /> పచ్చిమిర్చి పేస్ట్ - 2 టీ స్పూన్లు; <br /> ఉప్పు - తగినంత; <br /> ఉల్లితరుగు - 50 గ్రా; <br /> టొమాటో ప్యూరీ - 50 గ్రా;<br /> పుదీనా - అర కప్పు; <br /> జీడిపప్పు + తర్బూజా గింజల పేస్ట్ - రెండు టీ స్పూన్లు కొత్తిమీర - అర కప్పు పసుపు - కొద్దిగా <br /> నూనె - తగినంత<br /></span> <span style="color: green; font-size: large;"> తయారి: </span><span style="font-size: large;"><br /> స్టౌ మీద బాణలి ఉంచి, మూడు టీ స్పూన్ల నూనె పోసి కాగాక, గరంమసాలా, ఉల్లితరుగు వేసి వేయించాలి <br /><br /> అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ప్యూరీ వేసి నూనె పైకి తేలేంతవరకు వేయించాలి </span> <span style="font-size: large;"><br /><br /> పనీర్, స్వీట్కార్న్ గింజలు, బఠాణీ వేసి ఉడికించి, రోటీలతో వేడివేడిగా సర్వ్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /></span> <span style="color: deeppink; font-size: large;"> <b>పనీర్ దో ప్యాజా</b></span><span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/30032013/TKR_402729-3-13-9500.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"><br />
పనీర్ - 100 గ్రా; కారం: 2 టీ స్పూన్లు; పసుపు - చిటికెడు; ఉప్పు- తగినంత;
జీడిపప్పు- 20గ్రా. (పొడి చేయాలి); తర్బూజా గింజల పేస్ట్- 20 గ్రా;
అజినమోటో - అర టీ స్పూను; బటర్ - 10 గ్రా; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 25
గ్రా; ఉల్లితరుగు - పావుకప్పు; టొమాటోలు - 4; గరంమసాలా - టీ స్పూను; నూనె -
తగినంత.<br /></span> <span style="color: green; font-size: large;">గార్నిషింగ్ కోసం:</span><span style="font-size: large;"><br />సన్నగా
తరిగిన జీడిపప్పు - కొద్దిగా; కరివేపాకు - రెండురెమ్మలు; క్యాప్సికమ్ తరుగు
- పావు కప్పు; బెంగళూరు టొమాటో ముక్కలు - పావు కప్పు; ఉల్లిపాయలు - 2
(పొరలుగా తీయాలి) పైన చెప్పిన పదార్థాలను నూనెలో వేయించుకోవాలి.<br /></span> <span style="color: green; font-size: large;"> తయారి:</span><span style="font-size: large;"><br /> ముందుగా పనీర్ను డైమండ్ ఆకారంలో కట్ చేయాలి <br /><br /> స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక పనీరు ముక్కలను వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి </span> <span style="font-size: large;"><br /><br /> తరిగి పెట్టుకున్న ఉల్లిపాయముక్కలు, కరివేపాకు జతచేసి వేయించాలి </span> <span style="font-size: large;"><br /><br /> అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి </span> <span style="font-size: large;"><br /><br /> గరంమసాలా పొడి, అజినమోటో, తగినంత ఉప్పు వేసి కలపాలి </span> <span style="font-size: large;"><br /><br /> జీడిపప్పు పొడి, తర్బూజాగింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి, కొద్దిగా ఉడుకుతుండగా పసుపు, కారం వేసి కలపాలి </span> <span style="font-size: large;"><br /><br /> ముందుగా వేయించి ఉంచుకున్న పనీరు ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి </span> <span style="font-size: large;"><br /><br /> గార్నిషింగ్ కోసం వేయించి ఉంచుకున్న వాటితో అందంగా అలంకరించాలి.</span> <span style="font-size: large;"><br /></span> <span style="color: deeppink; font-size: large;"> <b>పనీర్ అంగా</b></span><span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/30032013/TKR_411129-3-13-9609.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"><br />
పనీర్ - 100 గ్రా; కారం - 2 టీ స్పూన్లు; పసుపు - తగినంత; ఉప్పు - తగినంత;
జీడిపప్పు పొడి - 10 గ్రా; తర్బూజాగింజలు - 10 గ్రా; అజినమోటో - అర టీ
స్పూన్; బటర్ - 10 గ్రా; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రా; ఉల్లిపాయలు -
2; టొమాటోలు - 4; గరంమసాలా - టీ స్పూన్; మిరియాలు - 10 గింజలు;
ఎండుమిర్చి - 10; కొబ్బరిపొడి - రెండు టీ స్పూన్లు, క్యాప్సికమ్ ముక్కలు -
కొద్దిగా.<br /></span> <span style="color: green; font-size: large;"> తయారి: </span> <span style="font-size: large;"><br /> ముందుగా ఉల్లిపాయలు, టొమాటోలను చిన్నముక్కలుగా చేసి ఉంచుకోవాలి <br /><br /> ఎండుకొబ్బరి, జీడిపప్పుపొడి, తర్బూజాగింజలు, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి </span> <span style="font-size: large;"><br /><br /> స్టౌ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తరవాత ఉల్లితరుగు వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి </span> <span style="font-size: large;"><br /><br /> టొమాటోముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి </span> <span style="font-size: large;"><br /><br /> కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి 5 నిముషాలు ఉడికించాలి </span> <span style="font-size: large;"><br /><br />
ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఎండుకొబ్బరి, జీడిపప్పు పొడి, తర్బూజా గింజల
పేస్ట్, కొద్దిగా నీరు పోసి రెండు మూడు నిముషాలు ఉడికించి దింపేముందు కారం,
గరంమసాలా వేయాలి </span> <span style="font-size: large;"><br /><br /> చివరగా మిరియాలు, ఎండుమిర్చి, పనీర్ముక్కలు
వేసి కలిపి కొద్దిగా ఉడికించి, క్యాప్సికమ్ + టొమాటో ముక్కలతో గార్నిష్
చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/30032013/a-venu-madhav29-3-13-10531.jpg" /></span> <span style="color: #ba0000; font-size: large;">చెఫ్: ఎ.వేణుమాధవ్<br /> కర్టెసీ: ఆకాంక్ష క్యాటరర్స్<br /> వారాసిగుడా, సికింద్రాబాద్</span><span style="font-size: large;"><br /></span> <span style="color: navy; font-size: large;"> సేకరణ : డా. వైజయంతి<br />ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్</span></div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-16537815909457988272013-02-25T23:54:00.001-08:002013-02-25T23:55:27.881-08:00కడై వంటలు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"><tbody>
<tr>
<td height="15"><div class="redNote" id="div_Desc">
<b><span style="color: blue;">అవే వంటలు ... అవే రుచులు...<br /> పాత్రలు వేరు... రూపం వేరు...<br /> అనుకుంటున్నారా!<br /> కాదు కాదు... కానే కాదు...<br /> మీ మనసుకి నచ్చే <br />
కడై చోలే, కడై దాల్ తడ్కా, కడై పనీర్, మష్రూమ్ మసాలా, పాలక్ కార్న్, కడై
వెజ్ వండండికడైలోకి చేర్చండి... అందంగా అలంకరించండి అతిథులను
ఆహ్వానించండి... ఆప్యాయంగా వడ్డించండి.</span><br /><br /><span style="color: deeppink;"> కడై పనీర్</span></b> <b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/23022013/95291378---kadai-paneer-cop22-2-13-40217.jpg" /></b> <b><span style="color: green;"> కావలసినవి</span><br /> పనీర్- 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి)<br /> క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు<br /> ఉల్లి తరుగు - పావు కప్పు<br /> ఉల్లిముక్కలు - అర కప్పు (పెద్దవిగా తరగాలి) <br /> టొమాటో తరుగు - అర కప్పు<br /> పసుపు - చిటికెడు, మిరప్పొడి - టీ స్పూను<br /> కొత్తిమీర - కట్ట, పచ్చిమిర్చి - 5<br /> మిరియాలపొడి - అర టీ స్పూను<br /> గరంమసాలా - అర టీ స్పూను<br /> ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు - చిటికెడు<br /> అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను<br /> షాజీరా - పావు టీ స్పూను<br /> డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం<br /> పల్లీలు - 10 గ్రా.<br /> జీడిపప్పు - నాలుగైదు పలుకులు<br /> కర్బూజా గింజలు - 10 గ్రా.<br /> బాదంపప్పు - 10 గ్రా., నూనె - 5 గ్రా.<br /> (డ్రైఫ్రూట్స్ని వేయించి చల్లారాక కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి)<br /><br /><span style="color: green;"> తయారి</span></b> <b><br /> బాణలిలో నూనె కాగాక, షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి తరుగు వేసి దోరగా వే గాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. <br /><br />
టొమాటో తరుగు, మిగిలిన సరుకులను వేసి మరోమారు వేయించి, నూనె పైకి
తేలుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. </b> <b><br /><br /> బాగా వేగిన తరవాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి, ఐదు నిముషాలు ఉడికించాలి. </b> <b><br /><br /> కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్చేసి సర్వ్ చేయాలి.</b> <b><br /><br /><span style="color: deeppink;"> కడై చోలే</span></b> <b><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/23022013/kadhai-dal-tadka-copy22-2-13-4045.jpg" /></b> <b><span style="color: green;"> కావలసినవి</span><br /> కాబూలీ శన గలు - 250 గ్రా.<br /> ఉల్లి తరుగు - 50 గ్రా.<br /> టొమాటో తరుగు - 75 గ్రా.<br /> పచ్చిమిర్చి - నాలుగు<br /> అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను<br /> పుదీనా తరుగు - అరకప్పు<br /> కొత్తిమీర తరుగు - కొద్దిగా<br /> బిరియానీ ఆకులు - మూడు<br /> పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.<br /> మిరప్పొడి, చోలేమసాలా, ఆమ్చూర్ పౌడర్ - అర టీ స్పూను చొప్పున<br /> గరంమసాలా - పావు టీ స్పూను<br /> ఉప్పు - తగినంత<br /><br /><span style="color: green;"> తయారి</span></b> <b><br /> శనగలను ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరంతా తీసేసి కుకర్లో సుమారు అరగంటసేపు ఉడికించాలి. <br /><br /> బాణలిలో కాగాక బిరియానీ ఆకు, గరం మసాలా వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. </b> <b><br /><br /> అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగాక, టొమాటో తరుగు, మిగతా పదార్థాలు వేసి దోరగా వేయించాలి. </b> <b><br /><br /> ఉడికించుకున్న శనగలలో పావు కప్పు శనగలను మెత్తగా చేసి పై మిశ్రమంలో కలపాలి. </b> <b><br /><br /> మూడు నాలుగు నిముషాల తరవాత నీరు లేకుండా శనగలు, ఉప్పు బాణలిలో వేసి కలిపి, కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.</b> <b><br /><br /><span style="color: deeppink;">మష్రూమ్ మసాలా</span></b> <b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/23022013/kadaimushroommasala4-copy22-2-13-41374.jpg" /></b> <b><span style="color: green;"> కావలసినవి</span><br /> మష్రూమ్ - 10<br /> నూనె - 25 గ్రా.<br /> ఉల్లి తరుగు - 30 గ్రా. <br /> (పొడవుగా తరగాలి) <br /> టొమాటోలు - 50 గ్రా.<br /> అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను<br /> జీడిపప్పు - 25 గ్రా.<br /> పాలు - 50 మి.లీ.<br /> తాజా క్రీమ్ - 20 గ్రా.<br /> బాదంపప్పు- 20 గ్రా.<br /> బిరియానీ ఆకు - 4<br /> లవంగాలు - 4, ఏలకులు - 4<br /> దాల్చినచెక్క - చిన్న ముక్క<br /> షాజీరా - టీస్పూను<br /> చిరోంజీ - 20 గ్రా.<br /> కర్బూజా గింజలు - 20 గ్రా.<br /> పసుపు - చిటికెడు<br /> మిరప్పొడి - టీ స్పూను<br /> ఉప్పు - తగినంత<br /> పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - కట్ట<br /><br /><span style="color: green;"> తయారి</span></b> <b><br />
టొమాటో, జీడిపప్పు, బాదంపప్పు, పాలు, షాజీరా, లవంగాలు, ఏలకులు, దాల్చిన
చెక్క, ఉప్పు, మిరప్పొడి, పసుపు, పచ్చిమిర్చి, చిరోంజీ, అన్నిటినీ మిక్సీలో
వేసి పేస్ట్లా చేయాలి.<br /><br /> బాణలిలో నూనె కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. </b> <b><br /><br /> బిరియానీ ఆకులు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చాక, మష్రూమ్స్ వేసి మెత్తబడే వరకు వేయించాలి. </b> <b><br /><br />
ముందుగా తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి , ఉడకడం
ప్రారంభమయ్యాక స్టౌని సిమ్లో ఉంచి సుమారు పది నిముషాలు ఉడికించాలి. </b> <b><br /><br /> కడైలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.</b> <b><br /><br /><span style="color: deeppink;"> కడై వెజ్</span></b> <b><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/23022013/TKR_0059-copy22-2-13-41702.jpg" /></b> <b><span style="color: green;"> కావలసినవి</span><br /> బీన్స్ తరుగు - 20 గ్రా., క్యారట్ తరుగు - 20 గ్రా.<br /> క్యాలీఫ్లవర్ తరుగు - 20 గ్రా., బఠాణీ - 20 గ్రా.<br /> బంగాళదుంప ముక్కలు - అర కప్పు<br /> (వీటిని కొద్ది నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి)<br /> పనీర్ ముక్కలు - 100 గ్రా.<br /> క్యాప్సికమ్ ముక్కలు - 40 గ్రా.<br /> ఉల్లిపాయ - 30 గ్రా. (పెద్ద ముక్కలుగా తరగాలి) <br /> ఉల్లితరుగు - 20 గ్రా.<br /> టొమాటో తరుగు - 40 గ్రా., పసుపు - చిటికెడు<br /> మిరప్పొడి - 20 గ్రా., కొత్తిమీర తరుగు - కొద్దిగా<br /> పచ్చిమిర్చి - 5, మిరియాలపొడి - 5 గ్రా.<br /> గరంమసాలా - 5 గ్రా., ఉప్పు - తగినంత<br /> నల్ల ఉప్పు - కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, షాజీరా - 3 గ్రా.<br /> డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం<br /> పల్లీలు - 10 గ్రా., జీడిపప్పు - 4 -5 పలుకులు<br /> కర్బూజా గింజలు - 10 గ్రా., బాదంపప్పు - 10 గ్రా.<br /> నూనె - 5 గ్రా. <br /> (వీటిని వేయించి, చల్లారాక కొద్దిగా నీరు కలిపి పేస్ట్లా చేసుకోవాలి)<br /><br /><span style="color: green;"> తయారి</span></b> <b><br /> బాణలిలో నూనె కాగాక షాజీరా, ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి వేయించాలి. <br /><br /> అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ముక్కలు, మిగిలిన పదార్థాలను వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. </b> <b><br /><br /> పెద్దగా తరిగిన ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి ఉడికించాలి. </b> <b><br /><br /> కూరముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి ఉడికించాలి. </b> <b><br /><br /> కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.</b> <b><br /><br /><span style="color: deeppink;"> కడై దాల్ తడ్కా</span></b> <b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/23022013/TKR_0027-copy22-2-13-41749.jpg" /></b> <b><span style="color: green;"> కావలసినవి</span><br /> కందిపప్పు - 100 గ్రా.<br /> నూనె - 25 గ్రా.<br /> నెయ్యి - 10 గ్రా.<br /> ఆవాలు - టీ స్పూను<br /> జీలకర్ర - టీ స్పూను<br /> ఎండుమిర్చి - 4<br /> పసుపు - చిటికెడు<br /> మిరప్పొడి - అర టీ స్పూను<br /> ఉప్పు - తగినంత<br /> పచ్చిమిర్చి - 4<br /> కొత్తిమీర - కొత్తిగా<br /> కరివేపాకు - రెండు రెమ్మలు<br /> ఇంగువ - కొద్దిగా<br /> అల్లం తరుగు - కొద్దిగా<br /> వెల్లుల్లి తరుగు - కొద్దిగా<br /> టొమాటో తరుగు - పావు కప్పు<br /><br /><span style="color: green;">తయారి</span></b> <b><br /> కడాయిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి <br /><br /> టొమాటో, పసుపు, మిరప్పొడి వేసి మరోమారు వేయించాలి. </b> <b><br /><br /> కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు వేసి అన్నీ బాగా కలిసేలా రెండు నిముషాలు ఉడికించాలి </b> <b><br /><br /> బాణలిలో నెయ్యి వేసి కాగాక మిరప్పొడి వేసి కొద్దిగా వేయించి, అందు లో పప్పు వేసి కలిపి వేడివేడిగా చపాతీలతో సర్వ్ చేయాలి.</b> <b><br /><br /><span style="color: deeppink;"> </span><span style="color: deeppink;">పాలక్ కార్న్</span></b> <b><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/23022013/TKR_0240-copy22-2-13-42264.jpg" /></b> <b><span style="color: green;"> కావలసినవి</span><br /> ఉడికించిన కార్న్ - 50 గ్రా.<br /> ఉడికించిన పాలకూర - 250 గ్రా.<br /> పచ్చిమిర్చి - 10<br /> ఉల్లితరుగు - 10 గ్రా.<br /> క్రీమ్ - టేబుల్ స్పూను<br /> అల్లంతరుగు - 10 గ్రా.<br /> వెల్లుల్లి తరుగు - 10 గ్రా.<br /> మిరప్పొడి - 10 గ్రా.<br /> ఉప్పు - తగినంత<br /> పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.<br /> గరంమసాలా పొడి - 5 గ్రా.<br /><br /><span style="color: green;"> తయారి</span></b> <b><br /> ఒక గిన్నెలో పాలకూర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి, చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. <br /><br /> బాణలిలో నూనె వేసి కాగాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.</b> <b><br /><br /> పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గరంమసాలా వేసి కలిపి, ఉడికించిన కార్న్, పాలకూర వేసి నాలుగైదు నిముషాలు ఉడికించాలి. </b> <b><br /><br /> కడాయిలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్చేసి సర్వ్ చేయాలి.</b> <b></b></div>
<div class="redNote" id="div_Desc">
<b></b></div>
<div class="redNote" id="div_Desc">
<b></b></div>
<div class="redNote" id="div_Desc">
<b></b></div>
<div class="redNote" id="div_Desc">
<b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/23022013/TKR_0281-copy22-2-13-42874.jpg" /></b> <b><span style="color: #ba0000;"> కర్టెసీ: సీమా కుక్రేజా<br /> హిమానీ దర్బార్ ధాబా,అమీర్పేట, హైదరాబాద్<br /> సేకరణ: డా.వైజయంతి</span><br /><br /><span style="color: navy;"> ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ </span></b> </div>
<div class="redNote" id="div_Desc">
<b><span style="color: navy;"><br />
</span></b></div>
<div class="redNote" id="div_Desc">
<b><span style="color: navy;"><br />
</span></b></div>
<div class="redNote" id="div_Desc">
<b><a href="http://www.abhibus.com/" target="_blank"><img alt="Book Online Bus Tickets at AbhiBus.com" border="0" height="60" src="http://sakshi.com/BandImages/12122012/abebus468X60.gif" title="Book Online Bus Tickets at AbhiBus.com" width="468" /></a></b></div>
</td>
</tr>
<tr>
<td><table>
<tbody>
<tr>
<td height="30px"><a href="http://www.sakshi.com/indexpage.aspx"><span class="breadcrumbs_tel"></span></a><span class="breadcrumbsarow_tel"></span>
</td>
</tr>
</tbody></table>
</td>
</tr>
<tr>
<td align="center" width="100%"><a href="http://www.abhibus.com/" target="_blank"><br /></a>
</td>
</tr>
<tr>
<td height="10"></td>
</tr>
<tr>
<td class="hdr_black_big_details_tel"><div id="div_NewsHeading">
<br /></div>
</td>
</tr>
<tr>
<td height="10"></td>
</tr>
<tr>
<td class="hdr_blue1_Details_tel"></td>
</tr>
<tr>
<td height="10"></td>
</tr>
<tr>
<td class="date_band"><div id="div_Date">
</div>
</td>
</tr>
<tr>
<td height="10"></td>
</tr>
<tr>
<td><table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text">
<tbody>
<tr>
<td style="width: 606px;"><br /></td></tr>
</tbody></table>
</td></tr>
</tbody></table>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-37576027342552149352012-11-23T23:27:00.000-08:002012-11-23T23:27:39.218-08:00మొలకలు తింటే మంచిది ..... మొలకెత్తే జీవం ఇంకా ఆరోగ్యం.<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="font-size: large;"><b><span style="color: balu;">మొలకలు తింటే మంచిది అంటారు.<br /> జీవం ఏదైనా ఆరోగ్యమే.<br /> గింజ నుంచి మొలకెత్తే జీవం ఇంకా ఆరోగ్యం.<br /> కాని, రోజూ అలాగే... పచ్చిగానే... చప్పిడిగానే అంటే... కొంచెం బోర్.<br /> మైండ్ అప్లయ్ చేయాలి.<br /> కిచెన్ సరంజామాతో మ్యాజిక్ చేయాలి. కొంచెం టొమాటో తరుగు, కాసింత వెల్లుల్లి పొడి, జీలకర్ర, నిమ్మరసం... <br /> అన్నింటినీ జత చేస్తే... ఆపైన రుచి చూస్తే... ఉదయానికి నమస్తే... <br /> ప్రతి ఉదయానికీ ఆరోగ్యమస్తే!</span></b><br /><br /><span style="color: deeppink;"> <b>మొలకెత్తిన పెసలు </b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/24112012/main-ph-copy23-11-12-17531.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి</span><span style="font-size: large;"><br /> మొలకెత్తిన పెసలు - ఒకటిన్నర కప్పు<br /> టొమాటో తరుగు - కప్పు <br /> కీరా తరుగు - కప్పు <br /> కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్ <br /> క్యాప్సికమ్ / పచ్చిమిర్చి తరుగు - తగినంత <br /> సలాడ్ డ్రెస్సింగ్ కోసం...<br /> మిరియాల పొడి - అర టీ స్పూన్ <br /> ఉప్పు - తగినంత <br /> జీలకర్ర - టీ స్పూన్ <br /> నిమ్మరసం - టేబుల్ స్పూన్ <br /> ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్ <br /> పంచదార లేదా బెల్లం - టీ స్పూన్ <br /><br /><span style="color: green;"> తయారి</span></span> <span style="font-size: large;"><br /> సలాడ్ డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. <br /><br />
గిన్నెలో పావు కప్పు కన్నా తక్కువ నీళ్లు పోసి, ఉప్పు కలిపి మరిగించాలి.
అందులో మొలకెత్తిన గింజలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గింజలను
చల్లారనివ్వాలి. </span> <span style="font-size: large;"><br /><br /> సలాడ్ డ్రెస్సింగ్ కోసం కలిపిన మిశ్రమాన్ని, చల్లారిన గింజలపై వేసి కలపాలి.</span> <span style="font-size: large;"><br /><br /> సర్వ్ చేసే గిన్నెలో టొమాటో, కీరా తరుగు, ఆ పైన స్ప్రౌట్స్ ఉంచి, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుతో గార్నిష్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /><br /><span style="color: green;"> నోట్:</span></span> <span style="font-size: large;"> మొలకెత్తిన గింజలను, కూరగాయల తరుగును కలిపి ఎక్కువసేపు ఉంచకూడదు. దీనివల్ల పచ్చి వాసన వేసి, తినాలనిపించదు.<br /><br /><span style="color: deeppink;"> <b>బఠాణీ సలాడ్</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/24112012/954-copy23-11-12-17265.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి </span><span style="font-size: large;"><br />
మొలకెత్తిన /బాగా నానిన బఠాణీలు - అర కప్పు, క్యారట్ ముక్కలు - అర కప్పు,
బంగాళదుంప - 1, బీన్స్ - అర కప్పు, పెరుగు - తగినంత, మిరియాల పొడి -
కొద్దిగా, నిమ్మరసం - టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత <br /><br /><span style="color: green;"> తయారి </span></span> <span style="font-size: large;"><br /> కూరగాయ ముక్కలను, బఠాణీలను ఉడికించి, పక్కన పెట్టుకోవాలి. <br /><br /> ఒక గిన్నెలో పెరుగు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.</span> <span style="font-size: large;"><br /><br /> పెరుగు మిశ్రమాన్ని బఠాణీలు, కూరగాయల ముక్కల్లో వేసి, బాగా కలిపి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. </span> <span style="font-size: large;"><br /><br /><span style="color: deeppink;"> <b>శనగల సలాడ్</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/24112012/0125-copy23-11-12-18328.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి</span><span style="font-size: large;"><br /> శనగలు (ఉడికించినవి) - 3 కప్పులు <br />
బంగాళదుంప - 1 (ఉడికించి, ముక్కలు చేయాలి), పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి
- 1 (తరగాలి), ఉల్లితరుగు - 2 టేబుల్ స్పూన్లు, టొమాటో - ఒకటి (తరగాలి) <br /> పంచదార - అర టీ స్పూన్, <br /> ఉప్పు - తగినంత <br /> మిరియాల పొడి - చిటికెడు <br /> కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్ <br /><br /><span style="color: green;"> తయారి </span></span> <span style="font-size: large;"><br /> ఒక గిన్నెలో పచ్చిమిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయ, టొమాటో తరుగులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. <br /><br /> ఉడికించిన శనగలను పై మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /><br /><span style="color: green;"> నోట్:</span></span> <span style="font-size: large;"> మొలకెత్తిన శనగలకు కొద్దిగా నీరు కలిపి, 2 నిమిషాలు ఉడికించి సలాడ్కి వాడుకుంటే బాగుంటాయి.<br /><br /><span style="color: deeppink;"> <b>మిక్స్డ్ బీన్స్ సలాడ్ </b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/24112012/9972-copy23-11-12-18312.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి </span><span style="font-size: large;"><br /> బొబ్బర్లు+శనగలు+సోయా - కప్పు, టొమాటో - 1(గుండ్రంగా తరగాలి)<br /> కొత్తిమీర తరుగు - టీ స్పూన్ <br /> ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్, <br /> జీలకర్ర - అర టీ స్పూన్, <br /> పసుపు - చిటికెడు <br /> కరివేపాకు - రెమ్మ, కీరా - అరముక్క <br /> (గుండ్రంగా తరగాలి)<br /> ఉప్పు - తగినంత, ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూన్, నిమ్మరసం - టీ స్పూన్, మిరియాల పొడి - చిటికెడు<br /><br /><span style="color: green;"> తయారి </span></span> <span style="font-size: large;"> <br /> బొబ్బర్లు, శనగలు, సోయా గింజలను ఉడకబెట్టి పక్కన పెట్టాలి. <br /><br /> ఆలివ్ ఆయిల్లో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర కలపాలి. </span> <span style="font-size: large;"><br /><br />
టొమాటో, కీరా, బొబ్బర్లు, శనగలు, సోయాగింజలు ఒక గిన్నెలో వేసి కలపాలి.
అందులో ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని వే సి కలిపి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని,
కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /><br /><span style="color: deeppink;"> <b>గింజలు మొలకెత్తాలంటే...</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/24112012/108592372-copy23-11-12-19218.jpg" /></span> <span style="font-size: large;">
పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, కందులు, పచ్చిబఠాణీలు, బీన్స్... ఇలా
గింజధాన్యాలు మొలకెత్తాలంటే పది నుంచి పన్నెండు గంటలు నీళ్లలో నానబెట్టాలి.
<br /><br /> ఆ తర్వాత గింజలను పల్చటి వస్త్రంలో వేసి, నీటిని వడకట్టాలి.
తర్వాత కాస్త మందంగా ఉన్న వస్త్రంలో ఆ గింజలను వేసి, గట్టిగా మూట కట్టాలి. ఈ
మూటను వెచ్చగా ఉండే చీకటి ప్రదేశం లో ఒక రోజు ఉంచాలి. </span> <span style="font-size: large;"><br /><br /> మొలకలకు నాణ్యమైన గింజలను ఎంచుకోవాలి. గింజ గట్టిదనాన్ని బట్టి కొన్ని రెండు రోజులకు కూడా మొలకలు రావచ్చు. </span> <span style="font-size: large;"><br /></span> <span style="font-size: large;"> </span><br />
<span style="font-size: large;">మొలకెత్తిన గింజలను ఫ్రిజ్లో భద్రపరుచుకుంటే నాలుగైదు రోజుల పాటు వాడుకోవచ్చు. <br /><br /> మొలకెత్తిన గింజలను పచ్చిగాను, ఉడికించి గానీ తీసుకోవచ్చు. వీటిని ఆఫీస్, స్కూల్కు తీసుకెళ్లడం కూడా సౌలభ్యంగా ఉంటుంది. </span> <span style="font-size: large;"><br /><br /> మొలకెత్తిన గింజల్లో ఎక్కువ పీచుపదార్థాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పీచుపదార్థం అందుతుంది. </span> </div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-77860571329406879792012-11-23T21:52:00.000-08:002012-11-23T21:52:23.670-08:00ప్రియమైన చేదు .... చేదులో ఉండేకమ్మదనం రుచి <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div id="page1">
<div class="separator" style="clear: both; text-align: center;">
<span style="font-size: large;"><a href="http://www.andhrajyothy.com/i/2012/nov/navya5.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><br /></a></span></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<span style="font-size: large;"><a href="http://2.bp.blogspot.com/-uGo2-EKxk2A/ULBfgJLk0VI/AAAAAAAAnzg/NFWM1D9FGgQ/s1600/kakarakaya.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="199" src="http://2.bp.blogspot.com/-uGo2-EKxk2A/ULBfgJLk0VI/AAAAAAAAnzg/NFWM1D9FGgQ/s320/kakarakaya.jpg" width="320" /></a></span></div>
<div class="RunningText">
<br /></div>
<div class="RunningText">
<span style="font-size: large;"> <b><span style="color: red;">ఆ కాయ చేదంటే చాలామందికా ప్రాణం. ఆ కాయలో కారం పెట్టి నూనెలో వేగిస్తే
కాయపళంగా లాగించేస్తారు. ఆరోగ్యం కావాలంటే వంటల్లో ఆ కాయ ఉండాల్సిందే. ఆ
కాయే.. కాకరకాయ. మెనూలో కాకరకాయ పేరు కనిపించగానే బాబోయ్... అనే పిల్లలకు ఆ
చేదులో ఉండేకమ్మదనం రుచి చూపించే వంటలు......</span></b><br />
<b> </b></span></div>
<div class="RunningText">
<span style="font-size: large;"><b> </b><a href="http://www.andhrajyothy.com/i/2012/nov/navya5.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img align="right" border="0" src="http://www.andhrajyothy.com/i/2012/nov/navya5.jpg" /></a></span></div>
<div class="RunningText">
<br /></div>
<div class="RunningText">
<span style="font-size: large;"><span style="color: purple;"><b>గుత్తి కాకర</b></span><br />
కావలసిన పదార్థాలు: కాకరకాయలు - నాలుగు, పల్లీలు - అర కప్పు, కొబ్బరి -
అరకప్పు, ఎండు మిరపకాయలు - ఐదు, వెల్లుల్లి రేకలు - నాలుగు, ధనియాలు - ఒక
టేబుల్ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి పల్లీలు, ఎండు
మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేకలు వేసి వేగించాలి. ఇవి
చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. మరో గిన్నెలో ఒక టేబుల్ స్పూను
నూనె వేసి కాగాక కొబ్బరి తురుము వేసి ఎర్రగా వేగించాలి. చల్లారిన తర్వాత
అందులో అర కప్పు పల్లీ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు
కాకరకాయకి మధ్యలో గాటు పెట్టి విత్తనాలు తీసేసి అందులో ఈ కొబ్బరి మిశ్రమం
కూరి నూనెలో వేగించాలి.
<br /><br /><img align="left" src="http://www.andhrajyothy.com/i/2012/nov/navya2.jpg" /></span>
<span style="font-size: large;">
<b>
<span style="color: purple;">చపాతి</span></b><span style="color: purple;">
</span><br />
కావలసిన పదార్థాలు: కాకరకాయ - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, గోధుమ పిండి -
అరకిలో, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: కాకరకాయని పెద్ద ముక్కలు కోసి చింతపండు నీళ్లలో ఐదు
నిమిషాలు ఉడికించాలి. తర్వాత వాటిని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి.
అందులో కొత్తిమీర తురుము, గోధుమ పిండి, కొద్దిగా నూనె, ఉప్పు, సరిపడా
నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక గంట తర్వాత మనకి నచ్చిన
సైజులో చపాతీలు చేసుకుని కాల్చుకోవాలి. చపాతీలు కొద్దిగా చేదుగా
ఉన్నా...మధుమేహంతో బాధపడే వారికి ఈ చపాతీలు బాగా మేలు చేస్తాయి.
<br /><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/nov/navya4.jpg" /></span>
<span style="font-size: large;">
<b>
<span style="color: purple;">కొబ్బరితో</span></b><br />
కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావుకిలో, కొబ్బరి తురుము - ఒక కప్పు,
పచ్చిమిరపకాయలు - ఐదు, వెల్లుల్లి రేకలు - ఐదు, కరివేపాకు - రెండు రెబ్బలు,
ఎండు మిరపకాయలు - నాలుగు, ఆవాలు - ఒక టీ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను,
పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: కాకరకాయ ముక్కల్ని బాగా సన్నగా చక్రాలుగా కోసుకుని
నాలుగు గంటలు ఎండలో ఆరబెట్టాలి. పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా
నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి
రెబ్బలు, ఎండు మిరపకాయ ముక్కలు, కరివేపాకు, కాకరకాయ ముక్కలు వేసి
వేగించాలి. కాకరకాయ ముక్కలు బాగా వేగాక ఉప్పు, పసుపు కొబ్బరి తురుము వేసి
సన్ననిమంటపై వేగించి దించేయాలి.
<br /><br /><img align="left" src="http://www.andhrajyothy.com/i/2012/nov/navya1.jpg" /></span>
<span style="font-size: large;">
<b>
<span style="color: purple;">కాకర సబ్జీ</span></b><br />
కావలసిన పదార్థాలు: కాకరకాయలు - అరకిలో, ఉల్లిపాయలు - రెండు,
పచ్చిమిరపకాయలు - నాలుగు, ఎండుమిరపకాయలు - మూడు, ధనియాలు - ఒక టేబుల్
స్పూను, శెనగపప్పు - పావు కప్పు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి
రేకలు - నాలుగు, కరివేపాకు - రెండు రెబ్బలు, చింతపండు - 20 గ్రాములు, పసుపు
- కొద్దిగా - ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా ఎండుమిరపకాయలు, శెనగపప్పు, ధనియాలు, జీలకర్ర
వేగించుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయని పొట్టు తీసి
చక్రాలుగా కోసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి ఒక పెద్దగ్లాసు చింతపండు
నీళ్లు పోసి వేడెక్కాక అందులో కాకరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా
ఉడికించాలి. నీళ్లన్నీ పోయాక దించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె
పోసి బాగా వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ
ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న
కాకరకాయ ముక్కలు వేసి సన్ననిమంటపై మగ్గనివ్వాలి. దించేముందు శెనగపప్పు పొడి
వేసి బాగా కలపి దించేయాలి. తీపిని ఇష్టపడేవారు శెనగపప్పు పొడి బదులు
కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి.
<br /><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/nov/navya3.jpg" /></span>
<span style="font-size: large;">
<b>
<span style="color: purple;">కాకర పకోడి</span></b><br />
కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావుకిలో, మొక్కజొన్న పిండి - ఒక కప్పు,
ధనియాల పొడి - ఒక టీ స్పూను, కారం పొడి - ఒక టీ స్పూను, వంట సోడా -
చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి సన్నటి చక్రాల్లా
కోసుకోవాలి. ఒక గిన్నెలో మొక్కజొన్నపిండి, ధనియాల పొడి, కారం, వంట సోడా,
ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. పిండి బాగా పలుచగా
ఉండేలా కలపాలి. లేదంటే ముక్కపై పిండి ఎక్కవగా ఉండి కాకరకాయ ముక్కలు
వేగకుండా పచ్చిగా ఉంటాయి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసి
బాగా కాగాక కాకరకాయ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో వేయాలి. ముక్కపై పిండి
పలుచగా ఉండడం వల్ల కరకరలాడుతూ ఉంటాయి. వీటిని చారన్నంలో కాని సాంబారన్నంలో
కాని నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. </span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-74530766498938479042012-11-18T06:09:00.000-08:002012-11-18T06:09:23.983-08:00అత్తిపళ్ల(అంజూర్) వెరైటీలు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<h1 class="headline">
</h1>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><span style="color: red;"><b>కేక్</b></span><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/nov/18-11sun25.jpg" /></span>
<span style="font-size: large;">
<b>కావలసిన పదార్థాలు: </b> అత్తిపళ్లు - 4 (అర ముక్కలుగా కట్ చేయాలి),
బటర్ - అరకప్పు, పంచదార పొడి - 2 కప్పులు, గుడ్లు - 4, మైదా - 1 కప్పు,
బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, బాదం (చిన్న పలుకులు) - అర కప్పు,
దాల్చినచెక్క పొడి - అర టీ స్పూను. <br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;">8 అంగుళాల చుట్టుకొలత ఉన్న టిన్ అడుగున వెన్నరాసి,
అక్కడక్కడ అత్తిపళ్లను బోర్లించాలి. వేరే గిన్నె తీసుకుని బటర్, పంచదార,
గుడ్లు, బేకింగ్ పౌడర్, బాదం పలుకులు, దాల్చినచెక్కపొడి అన్నీ బాగా కలిసేలా
గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని అత్తిపళ్ల టిన్లో పోసి 350 డిగ్రీల వద్ద
'ప్రీ హీట్' చేసుకున్న ఓవెన్లో గంటసేపు ఉంచాలి. టూత్పిక్తో చెక్
చేసుకుని, చల్లారిన తర్వాత బోర్లించి ముక్కలు కట్ చేసుకోవాలి. (ఓవెన్
లేనివాళ్లు కేక్పాన్లో కూడా చేసుకోవచ్చు)
<br /><br /><b>
<span style="color: red;">జ్యూస్</span></b></span>
<span style="font-size: large;"><br /><img align="left" src="http://www.andhrajyothy.com/i/2012/nov/18-11sun26.jpg" /></span>
<span style="font-size: large;">
<b>కావలసిన పదార్థాలు: </b> అంజూర్ డ్రై ఫ్రూట్స్ - 4, నీరు - 1 కప్పు, బెల్లం - 1 టేబుల్ స్పూను, యాలకులు - 2, అల్లం - అంగుళం ముక్క, తులసి ఆకులు - 5/6<br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;"> అంజూర్ని అరకప్పు నీటిలో దాదాపు 2 గంటలు
నానబెట్టి చేత్తో చిదిమి నీటిలో కరిగించాలి. మరో కప్పు నీటిలో బెల్లం వేడి
చేసి తులసి ఆకులు, చిదిమిన యాలకులు, అల్లం వేసి మూతపెట్టాలి. గంట తర్వాత
వడకట్టి కరిగిన అంజూర్ నీటిలో కలిపి తాగాలి.
</span></div>
<div class="RunningText">
<span style="font-size: large;"><br />
<b>
<span style="color: red;"> </span></b></span></div>
<div class="RunningText">
<br /></div>
<div class="RunningText">
<br /></div>
<div class="RunningText">
<span style="font-size: large;"><b><span style="color: red;">జామ్</span></b><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/nov/18-11sun27.jpg" /></span>
<span style="font-size: large;">
<b>కావలసిన పదార్థాలు: </b> అత్తిపళ్లు - 1 కిలో, పంచదార - 700 గ్రా., కమలాపండు - 1, కమలా రసం - అర కప్పు.<br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;">అత్తిపళ్లని నాలుగు ముక్కలుగా కట్ చేసి పంచదార
కలిపి ఒక రాత్రంతా ఫ్రిజ్లో ఉంచి, మర్రోజు చిన్న మంటపైన ఉడికించాలి. జామ్
చిక్కబడ్డాక కట్ చేసిన కమలాపండు ముక్కలు వేసి 15 నిమిషాలు ఉంచి కమలా రసం
కలిపి దించేయాలి. బ్రెడ్తో పాటు తినడానికి చాలా రుచిగా ఉండే జామ్ ఇది.
</span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-89297732051367520722012-11-17T07:33:00.000-08:002012-11-17T07:33:33.842-08:00భోజనంలో పచ్చడి ..... ఢీ<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="font-size: large;"><b><span style="color: balu;">పచ్చడి లేని భోజనం... చేవ చచ్చిన జీవితం సేమ్ టు సేమ్.
మనిషన్నాక కాస్త ఉప్పూకారం తగలాలి. చింతకాయ... మిరపకాయ కలిపి నూరిన కారం
నషాళానికి అంటాలి. సిట్యుయేషన్ను ఢీ కొట్టాలంటే పచ్చడికి మించిన
ఉత్ప్రేరకం లేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్... దేనిలోనైనా సరే పచ్చడే
విన్నర్. తెలుగువారు కోరుకునే పచ్చళ్లు ఇవి. లొట్టలకు తెరిచే వాకిళ్లు
ఇవి.</span></b><br /><br /><span style="color: deeppink;"> <b>కొబ్బరి పచ్చడి</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17112012/chutney17-11-12-8890.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి</span><span style="font-size: large;"><br />
పచ్చికొబ్బరి తురుము - కప్పు, పచ్చిమిర్చి - 2 (కట్ చేయాలి), పుట్నాలపప్పు
- టేబుల్ స్పూన్ (వేయించాలి), పెరుగు - అర కప్పు, ఉప్పు - తగినంత<br /><br /><span style="color: forestgreen;"> పోపుకోసం...</span></span> <span style="font-size: large;"><br />
జీలకర్ర - పావు టీ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, మినప్పప్పు - టేబుల్
స్పూన్, ఎండుమిర్చి - 2, కరివేపాకు - రెమ్మ, నూనె - 2 టేబుల్ స్పూన్లు <br /><br /><span style="color: forestgreen;"> తయారి </span></span> <span style="font-size: large;"><br />
పుట్నాలపప్పును గ్రైండ్ చేసి, అందులో కొబ్బరి తురుము, పెరుగు, తగినంత
ఉప్పు వేసి, పేస్ట్లా చేయాలి. (పలచగా ఉండటానికి తగినన్ని నీళ్లు
కలుపుకోవచ్చు) . స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు,
ఎండుమిర్చి, మినప్పప్పు వేసి, వేయించాలి. ఈ పోపును కొబ్బరి మిశ్రమంలో
కలపాలి. ఇలా తయారుచేసుకున్న కొబ్బరి పచ్చడి ఇడ్లీ, దోసె, ఊతప్పంలలోకి
రుచిగా ఉంటుంది. <br /><br /><span style="color: deeppink;"> <b>పెసరపప్పు పచ్చడి </b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17112012/136522487-copy17-11-12-915.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"><br /> పెసరపప్పు - కప్పు <br /> ఎండుమిర్చి - 7<br /> పచ్చిమిర్చి - 4 <br /> జీలకర్ర - అర టీ స్పూన్ <br /> ఇంగువ - చిటికెడు <br /> ఉప్పు - తగినంత <br /><br /><span style="color: forestgreen;"> పోపుకోసం... </span><br /> నూనె - టీ స్పూన్ <br /> ఆవాలు - టీ స్పూన్ <br /> శనగపప్పు - టీ స్పూన్<br /> మినప్పప్పు - టీ స్పూన్<br /><br /><span style="color: forestgreen;"> తయారి </span></span> <span style="font-size: large;"><br />
తగినన్ని నీళ్లు పోసి పెసరపప్పును మూడు గంటల సేపు నానబెట్టాలి. నీళ్లను
వడకట్టి ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవడానికి కొద్దిగా నీళ్లు
కలుపుకోవచ్చు. దీంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మళ్లీ
ఒకసారి గ్రైండ్ చేయాలి. స్టౌ పై కడాయి పెట్టి, నూనె కాగాక ఇంగువ,
శనగపప్పు, మినప్పప్పు వేసి కొద్దిగా వేగాక, ఆవాలు వేసి చిటపట మనిపించి
దించేయాలి. ఈ పోపును పెసరపప్పు పచ్చడిలో కలపాలి.<br /><br /><span style="color: deeppink;"> <b>టొమాటో పచ్చడి</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17112012/chettinad-tomato-chutney-co17-11-12-9937.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి: </span><span style="font-size: large;"><br />
టొమాటోలు - 4 (ముక్కలు చేయాలి) వెల్లుల్లి రెబ్బలు - 8, ఉల్లికాడలు
(తెల్లని భాగం మాత్రమే తరగాలి) - పావు కప్పు ఉల్లికాడలు (పచ్చని భాగం
తరగాలి) - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2 (నీళ్లలో నానబెట్టాలి),
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత <br /><br /><span style="color: forestgreen;"> పోపుకోసం...</span></span> <span style="font-size: large;"> <br /> నూనె - టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూన్ చొప్పున, ఎండుమిర్చి - 2, <br /> మినప్పప్పు - టీ స్పూన్, <br /> కరివేపాకు - రెమ్మ<br /><br /><span style="color: forestgreen;"> తయారి:</span></span> <span style="font-size: large;"><br />
నీళ్లలో నుంచి తీసిన ఎండుమిర్చిని సన్నగా తరగాలి. స్టౌ మీద కడాయి పెట్టి,
నూనె వేసి, వేడయ్యాక తెల్ల ఉల్లికాడలు, పచ్చ ఉల్లికాడలు, వెల్లుల్లి
రెబ్బలు వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేయించాలి. దీంట్లో ఎండుమిర్చి,
ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడికించాలి.
గరిటెతో టొమాటోలను బాగా చిదమాలి. చల్లారిన తర్వాత, మెత్తగా నూరుకోవాలి.
స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి,
మినప్పప్పు వేసి, వేయించాలి. ఈ పోపును టొమాటో పచ్చడిలో కలపాలి.<br /><br /><span style="color: deeppink;"> <b>పుదీనా - కొత్తిమీర పచ్చడి</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17112012/151544609-copy17-11-12-10765.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"> <br /> పుదీనా - కట్ట <br /> కొత్తిమీర - కట్ట<br /> వెల్లుల్లి రెబ్బలు - 5 <br /> అల్లం - చిన్నముక్క <br /> పచ్చిమిర్చి - 2 <br /> పంచదార - టీ స్పూన్ <br /> ఉప్పు - అర టీ స్పూన్ <br /> నిమ్మరసం - 2 టీ స్పూన్లు <br /><br /><span style="color: forestgreen;"> తయారి: </span></span> <span style="font-size: large;"><br />
కొత్తిమీరను కట్చేసి పక్కన ఉంచుకోవాలి. పుదీనా ఆకులను వేరు చేసి
పెట్టుకోవాలి. రెండింటినీ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం,
పచ్చిమిర్చి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా,
వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పంచదార, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని,
నిమ్మరసం కలపాలి. స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు,
ఎండుమిర్చి, మినప్పప్పు వేసి వేయించాలి. ఈ పోపును పుదీనా, కొత్తిమీర
మిశ్రమంలో కలపాలి. (ఈ పచ్చడిని పలచగా కావాలంటే కొద్దిగా నీళ్లు
కలుపుకోవచ్చు) ఈ పచ్చడి ఇడ్లీ, దోసె, వడలలోకి రుచిగా ఉంటుంది.<br /><br /><span style="color: deeppink;"> <b>చింతపండు పచ్చడి</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17112012/Date&tamarind-chutney5-copy17-11-12-10156.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"> <br /> చింతపండు - 200 గ్రా.<br /> బెల్లం - 300 గ్రా. (తరగాలి)<br /> జీలకర్ర పొడి - 2 టీ స్పూన్లు<br /> ఉప్పు - తగినంత <br /> నల్ల ఉప్పు - టీ స్పూన్ <br /> గరం మసాలా - టీ స్పూన్ <br /><br /><span style="color: forestgreen;"> తయారి: </span></span> <span style="font-size: large;"><br />
ఒక గిన్నెలో ఐదు కప్పుల నీళ్లు పోసి, అందులో చింతపండు వేసి, స్టౌ మీద
పెట్టి సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. దాంట్లో బెల్లం, కారం,
జీలకర్రపొడి, ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగి,
చిక్కటి మిశ్రమంలా అయ్యేవరకు ఉంచి, దించాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి.
<br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/17112012/TKR_2017-copy17-11-12-11937.jpg" /></span> <span style="color: navy; font-size: large;"> కర్టెసీ <br /> విశాల్ ఠాకూర్<br /> బార్బిక్యూనేషన్, హైదరాబాద్</span></div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-440528866803428312012-11-09T22:49:00.004-08:002012-11-09T22:51:30.331-08:00చిరు చిరు వెలుగుల్లో... స్వీటు రుచులు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="font-size: large;"><b><span style="color: red;">ముసురుకున్న చీకట్లను తరిమేసే బ్రైట్నెస్ చిన్నారుల సొంతం. <br /> తోకటపాసుల్లా పేలినా<span style="font-size: large;">... </span>చిచ్చుబుడ్డిల్లా ఎగిసినా<br /> తారాజువ్వల్లా ఎగిరినా<span style="font-size: large;"> .... </span>భూచక్రాల్లా తిరిగినా<br /> కాకరొత్తుల్లా వెన్నెలను విరజిమ్మినావారి సంతోషాల సంబరానికి అంబరమే హద్దు.<br /> దీపావళి వెలుగులను రాశులుగా మదినిండా నింపుకోవాలంటే చిన్నారుల కేరింతలతో జత కట్టాలి.<br /> ఆ దివ్వెల వెలుగుకు ఈ దివ్వమైన రుచులు తోడైతే ...</span></b></span><br />
<span style="font-size: large;"><b><span style="color: red;">హా... ఆహా! ఈ దీపావళి ఎంత స్వీటుగా ఉంటుంది!!</span></b><br /><br /><span style="color: balu;"> <b>చెర్రీ కట్టీ </b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/10112012/TKR_465710-11-12-30.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"> <br />
పాలు - లీటరు; జీడిపప్పు - కేజీ; పంచదార - కేజీ; నెయ్యి - 150 గ్రా;
ఏలకులు - 10 గ్రా; చెర్రీ వాటర్ (మార్కెట్లో లభిస్తుంది) - 25 ఎం.ఎల్;
చెర్రీ పండ్లు - అలంకరణకు తగినన్ని; కుంకుమపువ్వు - చిటికెడు.<br /><br /><span style="color: forestgreen;"> తయారి: </span></span> <span style="font-size: large;"><br />
జీడిపప్పును పాలలో లేదా నీథళ్లలో నానబెట్టాలి. తర్వాత జీడిపప్పును గ్రైండ్
చే సి, పంచదార కలిపి సన్నని మంటమీద కుక్ చేయాలి. దీంట్లో నెయ్యి, ఏలకుల
పొడి, చెర్రీ వాటర్, కుంకుమపువ్వు వేసి, కలిపి, మరికాసేపు ఉడికించాలి.
మిశ్రమం బాగా చిక్కబడ్డాక, దించి చల్లారనివ్వాలి. ప్లేట్కి అడుగు భాగాన
నెయ్యి రాసి, దాని మీద చిక్కబడిన మిశ్రమం వేసి, పల్చగా పరచాలి. పొడిగా
అయ్యాక, డైమండ్ షేప్లో కట్ చేయాలి. చెర్రీ, వేయించిన జీడిపప్పులతో
అలంకరించాలి. <br /><br /><span style="color: balu;"> <b>కారా బిస్కెట్లు</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/10112012/kara-biscuits10-11-12-3265.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"> <br />
మైదా - ఒకటిన్నర కప్పు; నెయ్యి లేదా బటర్ - 2 టేబుల్ స్పూన్లు; వంటసోడా
లేదా బేకింగ్సోడా - చిటికెడు; కారం - టీ స్పూన్; ఇంగువ - పావు టీ స్పూన్;
ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత <br /><br /><span style="color: forestgreen;"> తయారి: </span></span> <span style="font-size: large;"><br />
బేసిన్లో మైదా, వంటసోడా, నెయ్యి, కారం, ఇంగువ, ఉప్పు, తగినన్ని నీళ్లు
పోసి, ముద్దలా కలపాలి. పైన మూత పెట్టి, పావు గంట ఉంచాలి. పిండిముద్దను
కావలసిన పరిమాణంలో తీసుకొని, చపాతీలా ఒత్తుకోవాలి. కావలసిన షేప్లో కట్
చేయాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన తర్వాత కట్ చేసినవాటిని అందులో
వేసి, రెండువైపులా కాల్చి, తీయాలి. టిష్యూ పేపర్లో వేస్తే, అదనపు నూనె
పీల్చుకుంటుంది. ఈ కారా బిస్కెట్లను డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. <br /><br /><span style="color: forestgreen;"> నోట్:</span></span> <span style="font-size: large;"> కారం బదులు మిరియాల పొడి, జీలకర్ర పొడి... ఈ బిస్కెట్లకు రకరకాల ఫ్లేవర్లు జత చేయవచ్చు. <br /><br /><span style="color: balu;"> <b>పిస్తా బర్ఫీ</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/10112012/TKR_459010-11-12-4671.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి: </span><span style="font-size: large;"> <br />
పాలు - 2 లీటర్లు; పంచదార - 400 గ్రా.; నెయ్యి - 150 గ్రా.; కుంకుమపువ్వు -
చిటికెడు; ఏలకుల పొడి - టీ స్పూన్; పిస్తా పొడి - 200 గ్రా; పిస్తాపప్పు
తరుగు - 50 గ్రా.<br /><br /><span style="color: forestgreen;"> తయారి:</span></span> <span style="font-size: large;"><br />
పాలను బాగా మరిగించాలి. అందులో పంచదార కలిపి, పేస్ట్ అయ్యేంతవరకు పాలను
మరిగిస్తూనే ఉండాలి. అందులో నెయ్యి, కుంకుమపువ్వు, ఏలకుల పొడి వేసి కలపాలి.
బర్భీ మౌల్డ్కి కొద్దిగా నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో సెట్ చేయాలి
లేదా మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని, కావలసిన షేప్లో కట్
చేసుకోవాలి. తర్వాత పిస్తాపప్పు పొడి, పిస్తా తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.
<br /><br /><span style="color: balu;"> <b>డ్రై ఫ్రూట్ బర్ఫీ</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/10112012/TKR_454010-11-12-4421.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"> <br />
పాలు - 2 లీటర్లు; పంచదార - 400 గ్రా; నెయ్యి - 150 గ్రా; ఏలకుల పొడి - టీ
స్పూన్; రోజ్ వాటర్ - 20 ఎం.ఎల్; బాదంపప్పు - 25 గ్రా; జీడిపప్పు - 25
గ్రా; కిస్మిస్ - 25 గ్రా; వాల్నట్స్ - 25 గ్రా; పిస్తాపప్పు - 25 గ్రా.<br /><br /><span style="color: forestgreen;"> తయారి: </span></span> <span style="font-size: large;"><br />
పాలను మరిగించి, అందులో పంచదార కలిపి మిశ్రమం చిక్కబడే వరకు గరిటెతో
కలపాలి. నెయ్యి, ఏలకులపొడి జత చేసిన తర్వాత రోజ్ వాటర్, డ్రై ఫ్రూట్స్
పలుకులు కలపాలి. ప్లేట్కి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని వేసి, పల్చగా
పరవాలి. ఆరిన తర్వాత కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. కిస్మిస్,
పిస్తాపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.<br /><br /><span style="color: balu;"> <b>కప్ కేక్స్</b></span></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/10112012/TKR_440810-11-12-50.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"> <br /> అన్సాల్టెడ్ బటర్ - కేజీ; ఐసింగ్ షుగర్ - కేజీ; గుడ్లు - 20; మైదా - కేజీ; బేకింగ్ పౌడర్ - 20 గ్రా.; వెనిలా ఎసెన్స్ - 10 ఎం.ఎల్<br /><br /><span style="color: forestgreen;"> తయారి:</span></span> <span style="font-size: large;"> <br />
ఒక గిన్నెలో అన్సాల్టెడ్ బటర్, ఐసింగ్ షుగర్ వేసి క్రీమ్ అయ్యేవరకు బాగా
కలపాలి. దీంట్లో ఒక దాని తర్వాత ఒకటి గుడ్డులోని సొన వేస్తూ, కలపాలి.
తర్వాత బేకింగ్ పౌడర్ కలిపి మైదాను జల్లించి ఆ పిండిని నెమ్మదిగా పోస్తూ
బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా కలిశాక చివరగా వెనిలా ఎసెన్స్ జత చేయాలి.
బేక్ చేయడానికి రకరకాల షేప్లున్న గిన్నెలను తీసుకొని, అందులో ఈ పిండి
మిశ్రమం నింపి, 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇరవై నిమిషాలు బేక్ చేయాలి. <br /><br /> నోట్: కప్ కేక్లలో రకరకాల ఫ్లేవర్స్ కలుపుకోవచ్చు.</span> <span style="font-size: large;"><br /><br /><span style="color: balu;"> <b>చాక్లెట్ ఆల్మండ్ కేక్</b></span></span> <span style="font-size: large;"><br /><br /><span style="color: forestgreen;"> కావలసినవి:</span></span> <span style="font-size: large;"><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/10112012/TKR_450010-11-12-5812.jpg" />
మైదా - కేజీ; ఉప్పు - 20 గ్రా.; బటర్ - 200 గ్రా.; పాల పొడి - 20 గ్రా.;
తేనె - 225 గ్రా.; బ్రెడ్ ఇంప్రూవర్ (మార్కెట్లో లభిస్తుంది) - 10 గ్రా.;
ఈస్ట్ (మార్కెట్లో లభిస్తుంది) - 20 గ్రా; గుడ్లు - 5; పాలు లేదా నీళ్లు -
350 ఎం.ఎల్<br /><br /><span style="color: forestgreen;"> తయారి: </span></span> <span style="font-size: large;"> <br /> ఒక
గిన్నెలో మైదా, ఉప్పు, పాల పొడి, బ్రెడ్ ఇంప్రూవర్, బటర్, పాలు, గుడ్డు
సొన, ఈస్ట్, తేనె వేసి కలపాలి. పిండి ముద్దగా అయ్యాక పైన మరొక గిన్నె మూత
పెట్టి ఫ్రిజ్లో 30 నిమిషాల తరవాత పిండి బయటకు తీయాలి. కావలసినంత పరిమాణం
పిండి తీసుకొని, డో షేప్ చేయాలి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంతవరకు ఉంచాలి.
స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి, వేడయ్యాక సిద్ధం చేసుకున్న డోన ట్స్ను
వేసి రెండు వైపులా డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నంతసేపూ సన్నని మంట
ఉండేలా చూడాలి. బయటకు తీసి, చల్లారిన తర్వాత షుగర్ ఫ్రీ చాక్లెట్ తురుము,
పిస్తాపప్పుతో అలంకరించాలి. <br /><br /><span style="color: balu;"> <b>చాక్లెట్ ఆల్మండ్ కేక్</b></span></span> <span style="font-size: large;"><br /><br /><span style="color: forestgreen;"> కావలసినవి: </span></span> <span style="font-size: large;"><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/10112012/TKR_442810-11-12-6671.jpg" />
బటర్ - 1100 గ్రా. (ఒక కిలో + 100 గ్రా.); ఆల్మండ్ పౌడర్ - 600 గ్రా.;
ఐసింగ్ షుగర్ - 600 గ్రా.; పంచదార - 900 గ్రా.; గుడ్లు - 24; మైదా - 700
గ్రా; బేకింగ్ పౌడర్ - 10 గ్రా; కోకో పౌడర్- 150 గ్రా.<br /><br /><span style="color: forestgreen;"> తయారి: </span></span> <span style="font-size: large;"> <br />
ఒక గిన్నెలో గుడ్డు సొన, పంచదార వేసి బాగా గిలకొట్టాలి. మైదా, ఆల్మండ్
పౌడర్, ఐసింగ్ షుగర్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ కలపాలి. ఈ పిండిని గుడ్డు
మిశ్రమంలో వేసి బాగా కలపాలి. బటర్ను కరిగించి కేక్ చేసే
గిన్నెల(మౌల్డ్)లో కొద్ది కొద్దిగా వేసి, చుట్టూ రాయాలి. పిండి
మిశ్రమాన్ని కేక్ మౌల్డ్లో పోసి బేక్ చేసి, బయటకు తీయాలి. చల్లారిన
తర్వాత చాక్లెట్, బాదంపప్పు పలుకులను కేక్ పైన అలంకరించాలి.<br /><br /><span style="color: forestgreen;"> ఫిల్లింగ్ కోసం..</span></span> <span style="font-size: large;"> ఫ్రెష్ క్రీమ్ - 500 గ్రా; చాక్లెట్ - 500 గ్రా; బటర్ - 100 గ్రా.<br /><br /><span style="color: forestgreen;">తయారి:</span></span> <span style="font-size: large;"> క్రీమ్ని ఒక గిన్నెలో వేసి మరిగించాలి, దాంట్లో చాక్లెట్ వేసి కలపాలి. చాక్లెట్ కరిగిన తర్వాత, బటర్ వేసి కలపాలి. <br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/10112012/TKR_468210-11-12-7968.jpg" /></span> <span style="color: navy; font-size: large;"> కర్టెసీ: శ్రీహరి మలిరెడ్డి<br /> వెంకటకృష్ణరాయపురం, కాకినాడ</span><span style="font-size: large;"><br /><br /><span style="color: forestgreen;"> సేకరణ సాక్షి ఫ్యామిలీ<br /> ఫొటోలు:ఎస్.ఎస్.ఠాకూర్</span></span> </div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-66878772898298580082012-11-09T22:40:00.003-08:002012-11-09T22:40:44.245-08:00నేతి బీరకాయతో...<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<h1 class="headline">
</h1>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><span style="color: #073763;"><b>పచ్చడి
</b></span><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/nov/4-11sun26.jpg" /></span>
<span style="font-size: large;">
<b>తయారుచేసే విధానం:</b> తొక్క తీయకుండా నేతిబీరని కడిగి ముక్కలు తరగాలి.
నూనెలో మినప, శనగ పప్పులు, ఎండుమిర్చి దోరగా వేగించి పక్కనుంచాలి. అదే
కడాయిలో బీరకాయ, టమోటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించాలి. చల్లారిన
తర్వాత ముందు పప్పులు, మిర్చి తర్వాత ఉడికిన ముక్కలు, ఉప్పు చేర్చి
గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఇడ్లీ, దోసెల్లోకి కూడా బాగుంటుంది.
<br /><br /><b>
<span style="color: #073763;">ఉగ్గాణి</span></b></span>
<span style="font-size: large;"><br /><img align="left" src="http://www.andhrajyothy.com/i/2012/nov/4-11sun27.jpg" /></span>
<span style="font-size: large;">
<b>కావలసిన పదార్థాలు: </b> నేతి బీరకాయ - పావు కేజీ, మరమరాలు (బొరుగులు) -
రెండు గ్లాసులు, వెల్లుల్లి రేకలు - 5, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి పేస్టు -
1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర
తరుగు - అరకప్పు, నిమ్మరసం - 2 టీ స్పూన్లు, నూనె - 1 టీ స్పూను, ఆవాలు - 1
టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు. <br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;"> మరమరాలను నీటిలో నిమిషం ఉంచి, నీరు పిండి
పక్కనుంచాలి. బీరకాయను చెక్కుతీసి సన్నగా తరగాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర,
కరివేపాకు, వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి పేస్టు,
బీరముక్కలు, కొత్తిమీర ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు
కలిపి, రెండు నిమిషాల తర్వాత మరమరాలు వేసి సన్నని మంటపై మూతపెట్టి 5
నిమిషాలు ఉంచి దించేయాలి. చివర్లో నిమ్మరసం కలిపి తింటే చాలా రుచిగా
ఉంటుంది.
<br /><br /><b>
<span style="color: #073763;">బర్గర్</span></b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/nov/4-11sun28.jpg" /></span>
<span style="font-size: large;">
<b>కావలసిన పదార్థాలు: </b> పావ్ బాజీ బన్స్ - 4, నేతిబీరకాయ - 1 (సన్నని
చెక్కు తీసి ముక్కలుగా కట్ చేయాలి), ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి
తరుగు - 1 టీ స్పూను, కొబ్బరి తురుము - 1 కప్పు, పసుపు - చిటికెడు, తాలింపు
దినుసులు - తగినన్ని, పెసర మొలకలు - అరకప్పు, వేరుశనగ నూనె - 2 టీ
స్పూన్లు, (పెప్పర్, సాల్ట్తో వేసిన) ఎగ్వైట్ ఆమ్లెట్ - రెండు ముక్కలు<br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;"> నూనెలో తాలింపు వేశాక ఉల్లి, మిర్చి, నేతిబీర
తరుగు వేగించాలి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించి పసుపు, ఉప్పు, కొబ్బరి
తురుము కలిపి మరికొంత సేపు ఉంచి దించేముందు పెసర మొలకలు కలిపి దించేయాలి.
బన్స్ లోపల కొంత భాగం తీసేసి, పెనంపై రెండు వైపులా కొద్ది క్షణాలు కాల్చి
నేతిబీర మిశ్రమం కూరి ముక్కల మ«ధ్యలో ఆమ్లెట్ పెట్టి బర్గర్
తయారుచేసుకోవాలి. పిల్లలు బాగా ఇష్టపడే స్నాక్ ఇది.
</span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-1755337408264065242012-09-28T23:07:00.003-07:002012-09-28T23:07:28.144-07:00' రాగి' రుచులు <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<h1>
</h1>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><br /><b style="color: purple;">రాగి బిస్కెట్లు: </b></span><span style="font-size: large;"><br />కావలసినవి: రాగి పిండి - ఒక కప్పు, గోధుమ
పిండి - అర కప్పు, కారం - ఒకటిన్నర టీస్పూను లేదా పచ్చిమిరప, వెల్లుల్లి
మిశ్రమం - ఒక టేబుల్ స్పూను, జీలకర్ర - అర టీస్పూను, ఉప్పు - రుచికి
సరిపడా, నూనె - వేగించడానికి సరిపడినంత, వెన్న - కొద్దిగా.
తయారీ: రాగి, గోధుమ పిండిలను జల్లించి అందులో కారం లేదా పచ్చిమిరప
వెల్లుల్లి మిశ్రమం, జీలకర్ర, వెన్న, ఉప్పు వేసి బాగా కలపాలి. దీనికి
కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ ముద్దలా చేయాలి. తరువాత చిన్న చిన్న ఉండలు
చేయాలి. కళాయిలో నూనె వేడిచేయాలి. ఉండలుగా చేసుకున్న వాటిని పలుచటి
పూరీల్లా వత్తుకోవాలి. (చపాతీ పిండి వచ్చినంత సులభంగా ఇవి రావు. కాస్త
జాగ్రత్తగా చేయాలి.) బిస్కట్ కట్టర్ లేదా చాకుతో నచ్చిన ఆకారంలో ముక్కలు
కోసుకోవాలి. కట్ చేసుకున్న బిస్కెట్లకు ఫోర్క్తో చిన్న చిన్న రంధ్రాలు
చేయాలి. రంధ్రాలు చేసిన బిస్కెట్లను కాగిన నూనెలో వేసి బాగా వేగిన తరువాత
బటర్ పేపర్ మీద వేస్తే అది నూనెను పీల్చేస్తుంది. తరువాత వాటిని గాలి
చొరబడని డబ్బాలో దాచుకుని తింటే ఆహా ఏమిరుచి అనాల్సిందే.<br /><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/29nav-4.jpg" /></span>
<span style="font-size: large;"><b style="color: purple;">రాగి హల్వా: </b><br />కావలసినవి: రాగులు - ఒక కప్పు, బెల్లం - అర కప్పు,
కొబ్బరి తురుము - మూడు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - ఒక టీస్పూను, నెయ్యి
- ఒక టేబుల్ స్పూను, ఉప్పు - చిటికెడు
తయారీ: రాగుల్ని రెండు మూడు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. పైన చెప్పిన
పదార్ధాలన్నింటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఈ
మిశ్రమాన్ని పలుచటి బట్టలో వేసి పిండితే పాలు వస్తాయి. ఈ పాలను మందమైన
వెడల్పాటి గిన్నెలో పోసి మిశ్రమం కాస్త గ ట్టి పడేవరకు గరిటెతో తిప్పాలి.
తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. హల్వా రూపాన్ని సంతరించుకున్న
తరువాత స్టవ్ మీద నుంచి దించి నెయ్యి లేదా నూనె రాసిన పళ్లెంలో ఈ
మిశ్రమాన్ని పోయాలి. ఆ తరువాత మీకు నచ్చిన ఆకారంలో కోసుకోవాలి.<br /><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/29nav-5.jpg" /></span>
<span style="font-size: large;"><b style="color: purple;">రాగి చుట్లు: </b><br />కావలసినవి: రాగి పిండి - రెండు కప్పులు, నీళ్లు -
కావలసినన్ని, వంటసోడా - చిటికెడు, కారం - ఒక టీస్పూను, జీలకర్ర - అర
టీస్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె - వేగించడానికి సరిపడా
తయారీ: నూనె మినహా పైన చెప్పిన పదార్ధాలన్నింటినీ కలపాలి. కలిపిన ఈ
మిశ్రమాన్ని కుక్కర్ గిన్నెలో ఆవిరికి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ
తర్వాత ఒక టేబుల్ స్పూను గోరు వెచ్చటి నూనె వేసి పిండిని బాగా కలపాలి.
వేడిగా ఉండగానే కారపుగిద్దెల్లోకి పిండిని కూర్చి వేడి నూనెలో చుట్టలు
చుట్టలుగా వేయాలి. (త్వరగా విరిగిపోతుంటాయి. కాబట్టి గుండ్రటి ఆకారాల్ని
తేవడం కాస్త కష్టమే.) రెండు వైపులా బాగా వేగిన తరువాత గాలి చొరబడని
డబ్బాల్లో ఉంచితే పక్షం రోజుల పాటు తాజాగా ఉంటాయి.<br /><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/29nav-3.jpg" /></span>
<span style="font-size: large;"><b style="color: purple;">రాగి పుట్టు: </b><br />కావలసినవి: రాగి పిండి - ఒక కప్పు, నెయ్యి - ఒక
టేబుల్ స్పూను, కొబ్బరి తురుము - నాలుగు టేబుల్ స్పూన్లు, ఉప్పు - ఒకటిన్నర
టేబుల్ స్పూను, పంచదార - నాలుగు టేబుల్ స్పూన్లు, నీళ్లు - పావు కప్పు.
తయారీ: రాగి పిండిని మూకుడులో వేసి సన్నని సెగ మీద ఐదు నిమిషాల పాటు
వేగించి చల్లార్చాలి. చల్లారిన పిండిలో అర టేబుల్ స్పూను ఉప్పు వేసి
కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ కలపాలి. ఇలా కలిపేటప్పుడు పిండి ముద్దలా
కాకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని ఇడ్లీ గిన్నెలో పెట్టి పది
నిమిషాల పాటు ఆవిరికి ఉడికించాలి. ఉడికించిన రాగి పిండిలో నెయ్యి, కొబ్బరి
తురుము, పంచదార, దాల్చిన చెక్క పొడి వేసి బాగా క లియపెట్టాలి. ఆరోగ్యకరమైన
రాగి పుట్టు రెడీ. అయితే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు పంచదార వేసుకోకుండా
కూడా దీన్ని చేసుకోవచ్చు. పాన్లో నూనె వేడిచేసి ఆవాలు, రెండు ఎండు
మిరపకాయలు, కరివేపాకు రెబ్బలు కొన్ని, చిటికెడు ఇంగువ వేసి కలుపుకుంటే కారం
రాగి పుట్టు రెడీ.<br /><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/29nav-2.jpg" /></span>
<span style="font-size: large;"><b style="color: purple;">రాగి పూరీ: </b><br />కావలసినవి: రాగి పిండి - పావు కప్పు, గోధుమపిండి -
పావు కప్పు, ఉప్పు - చిటికెడు, నీళ్లు - పావు కప్పు, నూనె - వేగించడానికి
సరిపడా
తయారీ: రాగి, గోధుమపిండిల్లో ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ
కలపాలి. ముద్ద గట్టిగా ఉండేలా జాగ్రత్తపడాలి. జారుగా అయితే ఎక్కువ నూనె
పీల్చేస్తుంది.ఎక్కువసేపు నాన్చకుండా వెంటనే పూరీల్ని చేసుకుని నూనెలో
సన్నటి మంటపైన కాల్చుకుంటే బూరెల్లా పొంగుతాయి. ఈ రాగి పూరీల్ని వట్టిగా
అయినా తినొచ్చు లేదా మీకు నచ్చిన చట్నీని చేర్చి అయినా తినొచ్చు.
</span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-84913249487468879512012-09-28T22:54:00.002-07:002012-09-28T22:54:27.947-07:00టొమాటో రుచులు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="font-size: large;"><b><span style="color: navy;">ఏ కూర వండాలన్నా జతగా టొమాటో ఉండాల్సిందే!<br /> టొమాటో వంటింట్లో ఉంటే ఏ కూరలూ లేవన్న చింతే ఉండదు. <br /> బటర్తోనూ, చికెన్తోనూ, ప్రాన్స్తోనూ ...<br /> టొమాటోను జత చేస్తే ఆ రోజు టేస్టీ డే అయినట్టే...<br /> టొమాటో రుచులు సిద్ధం చేయండి.<br /> ఇంటిల్లిపాదికీ విందు ఇవ్వండి. </span></b><br /><b><br /><span style="color: #ba0000;"> స్టఫ్డ్ టొమాటో</span></b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/29092012/stuffed-anari-tomato-%286%29-co28-9-12-42156.jpg" /></span> <span style="color: green; font-size: large;"> కావలసినవి:</span> <span style="font-size: large;"><br /> టొమాటోలు - 6, <br /> పనీరు తురుము - 150 గ్రా.<br /> ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)<br /> కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్ <br /> పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి) <br /> ఉప్పు, కారం - తగినంత <br /> గరంమసాలా - అర టీ స్పూన్<br /> పసుపు - అర టీ స్పూన్ <br /> చీజ్ తురుము - టేబుల్ స్పూన్<br /> నూనె - టేబుల్ స్పూన్ <br /></span> <span style="color: green; font-size: large;">తయారి:</span> <span style="font-size: large;"><br />టొమాటోలను శుభ్రపరిచి, క్లాత్తో తడిలేకుండా తుడవాలి. <br /><br />టొమాటో పై భాగంలో క్యాప్లాగ కట్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /><br />స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. </span> <span style="font-size: large;"><br /><br />టొమాటోను కట్ చేసిన పై ముక్కను తరిగి, పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ఇందులో కలిపి, ఉడికించాలి. </span> <span style="font-size: large;"><br /><br />పనీర్ తురుము వేసి మరో నిమిషం ఉడికించాలి. </span> <span style="font-size: large;"><br /><br />టొమాటో కప్పులను ఈ మిశ్రమంతో నింపాలి. </span> <span style="font-size: large;"><br /><br />పైన చీజ్ తురుము, కొత్తిమీర తరుగు వేయాలి. </span> <span style="font-size: large;"><br />పెజర్
కుకర్ పాన్లో బటర్ వేసి, కరిగాక టొమాటో కప్పులను అందులో ఉంచి, ఉడికించి,
దించాలి. (అవెన్లో అయితే 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో 20 నిమిషాలు బేక్
చేయాలి) <br /><br />స్టఫ్డ్ పనీర్ టొమాటో వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది. </span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: #ba0000;">క్రీమ్ టొమాటో సూప్ </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/29092012/cream-of-tomato-soap-%284%29-co28-9-12-42218.jpg" /></span><span style="color: green; font-size: large;"> కావలసినవి: </span><span style="font-size: large;"><br /> టొమాటోలు - 4, పుదీనా ఆకులు - కొన్ని <br /> ఉప్పు - తగినంత<br /> మిరియాల పొడి - తగినంత, క్రీమ్ - గార్నిష్కి తగినంత <br /> కొత్తిమీర తరుగు - కొద్దిగా<br /> ఆలివ్ ఆయిల్ - అర టీ స్పూన్<br /></span> <span style="color: green; font-size: large;">తయారి:</span> <span style="font-size: large;"><br />టొమాటోలను శుభ్రపరిచి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. <br /><br />దీంట్లో పుదీనా, ఉప్పు వేసి మరో పది నిముషాలు ఉడికించి, చల్లారనివ్వాలి. </span> <span style="font-size: large;"><br /><br />ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /><br />బ్లెండ్ చేసిన టొమాటో మిశ్రమాన్ని పెద్ద జల్లిలో వేసి, వడకట్టి, గింజలను తీసేయాలి. </span> <span style="font-size: large;"><br /><br />స్టౌ
పై కడాయి పెట్టి, ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక, అందులో వడకట్టిన టొమాటో
మిశ్రమాన్ని పోసి వేడి చేయాలి. కప్పులో పోసి, పైన మిరియాలపొడి చల్లి,
క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: #ba0000;">అన్గర టంగ్డి</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/29092012/main-copy28-9-12-4331.jpg" /></span><span style="color: green; font-size: large;"> కావలసినవి: </span><span style="font-size: large;"><br /> చికెన్ - 2 పెద్ద ముక్కలు, పెరుగు - అర కప్పు, <br /> నిమ్మరసం - టేబుల్ స్పూన్, గరం మసాలా - టీ స్పూన్, <br /> కారం - టీ స్పూన్, ఉప్పు - తనగింత, <br /> టొమాటోలు - 2 (ఉడికించి, పేస్ట్ చేయాలి)<br /> అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ - కొన్ని చుక్కలు <br /></span><span style="color: green; font-size: large;"> తయారి:</span> <span style="font-size: large;"><br />చికెన్ను శుభ్రపరిచి, చాకుతో సన్నని గీతలు పెట్టాలి. <br /><br />మరొక గిన్నెలో చికెన్, ఉప్పు మినహా కావలసిన పదార్థాలన్నీ కలపాలి.</span> <span style="font-size: large;"><br /><br />ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు అన్ని వైపులా పట్టించి, గంటసేపు ఉంచాలి. </span> <span style="font-size: large;"><br /><br />ముక్కలకు ఉప్పు రాసి, గ్రిల్ చేయాలి లేదా పాన్ మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా వేయించాలి. </span> <span style="font-size: large;"><br /><br />నిమ్మరసం, చాట్మసాలా చల్లి, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /><br /><br /><b><span style="color: #ba0000;">బటర్ చికెన్ </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/29092012/butter-chicken-%2811%29-copy28-9-12-43750.jpg" /></span><span style="color: green; font-size: large;"> కావలసినవి: </span><span style="font-size: large;"><br />టొమాటోలు - 400 గ్రా., చికెన్ క్యూబ్స్ - కేజీ, <br /> కారం - ఒకటిన్నర టీ స్పూన్, బిర్యానీ ఆకు తురుము - అర టీ స్పూన్, లవంగాల పొడి, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూన్,<br /> ఏలకులు - 4, బటర్ - 75 గ్రా., కార్న్ నూనె - టేబుల్ స్పూన్, <br /> ఉల్లిపాయల తరుగు - కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు, <br /> గరంమసాలా - టీ స్పూన్, ఉప్పు - తగినంత, <br /> కుకింగ్ క్రీమ్ - 4 టేబుల్ స్పూన్లు, పెరుగు - 150 ఎం.ఎల్, <br /> బాదంపప్పు - 50 గ్రా., కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, <br /></span> <span style="color: green; font-size: large;">తయారి:</span> <span style="font-size: large;"><br />పెరుగు, బాదం పప్పు పేస్ట్, మసాలా పొడులు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, టొమాటోలు, ఉప్పు కలిపి మిక్సర్లో బ్లెండ్ చేయాలి. <br /><br />ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, టొమాటో మిశ్రమాన్ని కలపాలి.</span> <span style="font-size: large;"><br /><br />పాన్ని స్టౌ మీద పెట్టి బటర్ కరిగించాలి. దీంట్లో ఉల్లిపాయలు వేగాక, చికెన్ ముక్కలను పది నిమిషాలు వేయించాలి.</span> <span style="font-size: large;"><br /><br />కొత్తిమీర చల్లి, క్రీమ్ వేసి, వేయించి దించాలి.</span> <span style="font-size: large;"><br /><br />కొత్తిమీరతో గార్నిష్ చేసి చికెన్ కర్రీని సర్వ్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: #ba0000;">బార్బిక్యూ ప్రాన్స్ </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/29092012/101112859-copy28-9-12-44750.jpg" /></span> <span style="color: green; font-size: large;">కావలసినవి:</span> <span style="font-size: large;"><br /> టొమాటో పేస్ట్ - 100 గ్రా.<br /> రొయ్యలు - అర కేజీ<br /> వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్<br /> నిమ్మరసం - టేబుల్ స్పూన్ <br /> ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు<br /> ఉప్పు - రుచికి తగినంత <br /> టొమాటో కెచప్ - 100 గ్రా.<br /></span> <span style="color: green; font-size: large;">తయారి:</span> <span style="font-size: large;"><br />టొమాటోలను ఉడికించి, పేస్ట్ చేయాలి. <br /><br />వెడల్పాటి
గిన్నెలో వెల్లుల్లి తరుగు, నిమ్మరసం, ఉప్పు, టొమా టో కెచప్, టొమోటో
పేస్ట్ వేసి కలిపి, ఈ మిశ్రమాన్ని రొయ్యలకు పట్టించి, పదిహేను నిమిషాలు
ఉంచాలి. </span> <span style="font-size: large;"><br /><br />రొయ్యలను సన్నని ఇనుప పుల్లలకు గుచ్చాలి రొయ్యలకు ఆలివ్ ఆయిల్ను అప్లై చేస్తూ, ఐదు నిమిషాలు గ్రిల్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /><br />కొత్తిమీర, నిమ్మకాయ ముక్కల తో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.</span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/29092012/TKR_272728-9-12-44703.jpg" /></span> <span style="color: blue; font-size: large;"> <span style="font-size: small;">విశాల్ ఠాకూర్, బిజినెస్ మేనేజర్</span></span><span style="font-size: small;"><br /></span><span style="color: #ba0000; font-size: small;"> కర్టెసీ: బార్బిక్యునేషన్, రోడ్నెం.1, బంజారాహిల్స్, హైదరాబాద్</span><span style="font-size: small;"><br /></span><span style="color: deeppink; font-size: small;">సేకరణ: సాక్షి ఫ్యామిలీ<br /> ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్</span></div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-4008850797520538922012-09-15T06:23:00.000-07:002012-09-15T06:23:53.875-07:00చవితి మధురం .... పండుగ మధురం. ఈ తీపి మధురాతి మధురం...<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="color: blue; font-size: large;"></span><span style="font-size: large;"><br /></span>
<div align="center">
<span style="font-size: large;"><img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/7540533815-9-12-51687.jpg" /></span></div>
<span style="font-size: large;"><br /><b><span style="color: #ba0000;">ఉండ్రాళ్లు</span></b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/BHAGAVAN-6-15-9-12-52625.jpg" /></span><span style="color: green; font-size: large;">కావలసినవి:</span> <span style="font-size: large;"><br />బియ్యపురవ్వ- కప్పు; నీళ్లు - ఒకటిన్నర కప్పులు; శనగపప్పు - అరకప్పు ; జీలకర్ర - టీ స్పూన్; నూనె - మూడు టీ స్పూన్లు.<br /></span> <span style="color: green; font-size: large;">తయారి:</span> <span style="font-size: large;"><br />ముందుగా
మందపాటి పాత్రలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. అందులో నీరు
పోసి, ఉప్పు వేసి, మరిగాక శనగపప్పు, బియ్యం రవ్వ వేసి కలపాలి. సన్నని సెగ
మీద ఉడికించాలి. దింపే ముందు నెయ్యి వేసి కలపాలి. ఉడికిన తర్వాత కిందకు
దింపి చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి. <br /><br /><b><span style="color: #ba0000;">కుడుములు</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/BHAGAVAN-815-9-12-52765.jpg" /></span><span style="color: green; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br />బియ్యపు రవ్య - గ్లాసు; శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము - కప్పు; ఉప్పు - తగినంత <br /></span> <span style="color: green; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />ఒక
గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి
స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ పోసి కలపాలి. మెత్తగా
అయ్యేవరకు ఉడికించి, తర్వాత దించి, కొబ్బరి కలపాలి. చల్లారిన తర్వాత
ఉండలుగా చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్లలో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు
ఉడికించాలి. చల్లారిన తర్వాత ప్రసాదానికి తీసుకోవాలి. <br /><br /><b><span style="color: #ba0000;">జిల్లేడుకాయలు</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/BHAGAVAN-415-9-12-5293.jpg" /></span><span style="color: green; font-size: large;">కావలసినవి:</span> <span style="font-size: large;"><br />బియ్యం
రవ్వ - 2 కప్పులు; తరిగిన బెల్లం - కప్పు; పచ్చి కొబ్బరి తురుము - 2
కప్పులు; గసగసాలు - టీ స్పూన్; బాదం, జీడిపప్పు పలుకులు, కిస్మిస్ - 2 టీ
స్పూన్లు ; నెయ్యి - కొద్దిగా; ఏలకుల పొడి - చిటికెడు <br /></span> <span style="color: green; font-size: large;">తయారి:</span> <span style="font-size: large;"><br />గిన్నెలో
నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌమీద పెట్టి, మరుగుతున్నప్పుడు చిటికెడు
ఉప్పు వేసి, రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన
తర్వాత చల్లార్చాలి. మరొక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి, కొద్ది
నీరు చల్లి ఐదు నిమిషాలు ఉడికించి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని,
వేయించిన గసగసాలు, ఏలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా
చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకొని, పూరీలా అదిమి,
మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి, అన్ని వైపులా మూయాలి. దీనిని పొడవుగా లేదా,
కుడుము ఆకారంగా చేసుకొని, ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించాలి. చల్లారిన
తర్వాత నివేదనకు ఉపయోగించాలి. <br /><br /><b><span style="color: #ba0000;">బెల్లం తాలికలు</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/TKR_013215-9-12-52359.jpg" /></span><span style="color: green; font-size: large;">కావలసినవి: </span> <span style="font-size: large;"><br />బియ్యప్పిండి
- గ్లాసు; బెల్లం - 2 గ్లాసులు; ఎండుకొబ్బరి ముక్కలు - కొద్దిగా ;
జీడిపప్పు, బాదం పలుకులు - తగినన్ని; ఏలకుల పొడి - చిటికెడు<br /></span><span style="color: green; font-size: large;"> తయారి:</span> <span style="font-size: large;"><br />గిన్నెలో
ఒకటిన్నర గ్లాసుల నీరు పోసి స్టౌమీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు
బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత
చల్లార్చాలి. మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి,
మరుగుతుండగా రెండు గ్లాసుల బెల్లం వేసి కలపాలి. ఉడికించిన పిండిని కొద్ది
కొద్దిగా తీసుకొని, సన్నగా తాల్చి, మరుగుతున్న పాకంలో వేయాలి. ఏలకుల పొడి
వేసిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించి,
ఇందులో కలపాలి. <br /> - చంద్ర, మియాపూర్, హైదరాబాద్<br /></span> <span style="color: #ba0000; font-size: large;"> <b>కోవా లడ్డు</b></span><span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/kova-laddu-%282%2915-9-12-53546.jpg" /></span><span style="color: green; font-size: large;"> కావలసినవి:</span> <span style="font-size: large;"><br />పాలపొడి
- 200 గ్రా; కండెన్స్డ్ మిల్క్ - 250 గ్రా; నెయ్యి - 100 గ్రా; కొబ్బరి
తురుము - కప్పు; బెల్లం - 250 గ్రా; బాదం, జీడిపప్పు పలుకులు, కిస్మిస్
(నెయ్యిలో వేయించినవి) - 25 గ్రా.<br /></span> <span style="color: green; font-size: large;">తయారి: </span> <span style="font-size: large;"><br />ఒక
గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి స్టౌ మీద పెట్టి, గరిటెతో కలుపుతూ
ఉండాలి. కాసేపటికి మిశ్రమం గట్టిపడుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి
కలపాలి. ఒక గిన్నెలో పాల పొడి, కరిగించిన నెయ్యి, కండెన్స్డ్ మిల్క్ వేసి
కలిపి, అవెన్లో పదిహేను నిమిషాలు ఉంచాలి. అవెన్లో నుంచి పాలపొడి
మిశ్రమం తీసి, గరిటతో బాగా కలిపితే కోవా ముద్దగా అవుతుంది. కొబ్బరి
మిశ్రమం చిన్న ఉండలు(నిమ్మకాయ పరిమాణం)గా చేయాలి. కోవా చిన్న చిన్న
ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, అరచేతి వెడల్పుగా ఒత్తి, మధ్యలో కొబ్బరి
ఉండను పెట్టి, మళ్లీ ఉండలా చేయాలి. <br /></span> <span style="color: green; font-size: large;">నోట్:</span><span style="font-size: large;"> మౌల్డ్ సాయంతో చేయడం లేదా చేత్తో మోదక్లాగ చేసి, సన్నని పుల్లతో నిలువుగీతలు పెట్టాలి.<br /><br /><b><span style="color: #ba0000;">వీట్ లడ్డు</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/weat-ladu-%286%2915-9-12-54109.jpg" /></span><span style="color: green; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br />గోధుమపిండి
- ఒకటిన్నర కప్పు; నెయ్యి- అర కప్పు; బొంబాయి రవ్వ - నాలుగు టేబుల్
స్పూన్లు; పంచదార పొడి - 3/4 కప్పు; ఏలకుల పొడి- అర టీ స్పూన్; బాదం
పలుకులు - 5; కిస్మిస్ - టేబుల్స్పూన్; శాఫ్రన్ కలర్ - 3 చుక్కలు.<br /></span> <span style="color: green; font-size: large;">తయారి: </span> <span style="font-size: large;"><br />బాదం
పలుకులు, కిస్మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. పాన్లో నెయ్యి
వేసి, కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక గోధుమపిండి వేసి, ఉండలు
లేకుండా కలపాలి. పిండి చక్కగా వేగేంతవరకు కలుపుతూనే ఉండాలి. మరొక పాన్లో
కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించాలి. అందులో ఏలకుల పొడి వేసి,
తర్వాత గోధుమపిండి, బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి. మరొక
పాన్లో పంచదార, శాఫ్రన్ కలర్ కలిపి, వేడి చేయాలి. వేయించిన గోధుమపిండి,
రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్మిస్ వేయాలి. ఈ
పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు
కట్టాలి. <br /><br /><b><span style="color: #ba0000;">గుజియా / కజ్జికాయలు</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/GUJAIA-%281%2915-9-12-54578.jpg" /></span><span style="color: green; font-size: large;"> కావలసినవి: </span><span style="font-size: large;"><br />నూనె
- వేయించడానికి తగినంత; మైదా - 500 గ్రా; నెయ్యి - ఆరు టేబుల్ స్పూన్లు;
ఫిల్లింగ్ కోసం... కోవా - 500 గ్రా; ఏలకుల పొడి - అర టీ స్పూన్; బాదంపప్పు -
25 గ్రా; కిస్మిస్ - 25 గ్రా; ఎండు కొబ్బరి తురుము - 25 గ్రా; పంచదార
పొడి - 350 గ్రా.<br /></span> <span style="color: green; font-size: large;">తయారి: </span> <span style="font-size: large;"><br />మైదాలో
నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి, ముద్ద చేయాలి. పలచని తడి క్లాత్లో
చుట్టి ఉంచాలి. కోవాను చిదిమి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చే
వరకు వేయించాలి. కోవా మిశ్రమంలో పంచదార, ఏలకుల పొడి, వేయించిన బాదం,
జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి తురుము వేసి, కలిపి, రెండు నిమిషాలు ఉంచాలి.
తర్వాత దించి, చల్లారనివ్వాలి. మైదాపిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని,
పూరీలా ఒత్తుకొని, అందులో కోవా మిశ్రమం ఉంచి, చివరలు మూసేయాలి. ఇలా
గుజియాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన
తర్వాత గుజియాలను వేసి, రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి.
<br /></span> <span style="color: green; font-size: large;">నోట్:</span><span style="font-size: large;"> గుజియాలను తయారు చేయడానికి మార్కెట్లో మౌల్డ్లు లభిస్తాయి. <br /><br /><b><span style="color: #ba0000;">బూందీ లడ్డు</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/bundhi-laddu-%281%2915-9-12-54609.jpg" /></span> <span style="color: green; font-size: large;">కావలసినవి:</span> <span style="font-size: large;"><br />శనగపిండి-కప్పు;
రవ్వ కేసరి - టీ స్పూన్; ఏలకులపొడి-చిటికెడు; బియ్యప్పిండి- టేబుల్
స్పూన్; బేకింగ్ పౌడర్ - చిటికెడు; ఎండు కర్బూజ గింజలు - టేబుల్స్పూన్;
జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూన్; నూనె- 2 కప్పులు; పంచదార-2 కప్పులు;
నీళ్లు - కప్పు.<br /></span> <span style="color: green; font-size: large;">తయారి: </span> <span style="font-size: large;"><br />శనగపిండి,
బియ్యప్పిండి, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించి, తగినన్ని నీళ్లు పోసి,
చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. కడాయి లో నూనె పోసి, కాగిన తర్వాత నూనెలో
పడేలా సన్నని జల్లిలో పిండిమిశ్రమాన్ని పోస్తూ బూందీ చేయాలి. కప్పు నీళ్లు
పోసి పంచదార పాకం పట్టాలి. ఇందులో ఏలకుల పొడి వేసి కలపాలి. వేడిగా
ఉన్నప్పుడే బూందీని పంచదార పాకం లో వేసి, బాగా కలపాలి. తర్వాత తగినంత
పరిమాణంలో జీడిపప్పులు చేర్చుతూ లడ్డూలు కట్టుకోవాలి.<br /><br /><b><span style="color: #ba0000;">బేసిన్ లడ్డు</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/BASEN-LADDU-%282%2915-9-12-5562.jpg" /></span><span style="color: green; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br />శనగపిండి
- ఒకటిన్నర కప్పు; నెయ్యి - అర కప్పు; బొంబాయి రవ్వ - నాలుగు టేబుల్
స్పూన్లు; పంచదార పొడి - 3/4 కప్పు ; ఏలకుల పొడి - అర టీ స్పూన్; బాదం
పలుకులు - 5; కిస్మిస్ - టేబుల్స్పూన్ ; శాఫ్రన్ కలర్ - 3 చుక్కలు<br /></span> <span style="color: green; font-size: large;">తయారి: </span> <span style="font-size: large;"><br />బాదం
పలుకులు, కిస్మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. పాన్లో నెయ్యి
వేసి, కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక శనగపిండి వేసి, ఉండలు లేకుండా
కలపాలి. పిండి కొద్దిగా గోధమ వర్ణంలోకి వచ్చేంతవరకు వేయించాలి. పిండి
వేగుతుంటే మంచి సువాసన వస్తుంటుంది. మరొక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి,
బొంబాయి రవ్వను వేయించి, అందులో ఏలకుల పొడి కలపాలి. తర్వాత శనగపిండి,
బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి. మరొక పాన్లో పంచదార, శాఫ్రన్
కలర్ కలిపి, వేడి చేయాలి. వేయించిన శనగపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార
మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా
ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. <br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/15092012/BHRAMDAS-SHARMA15-9-12-5515.jpg" /></span> <span style="color: deeppink; font-size: large;"> <span style="font-size: small;">చెఫ్: భ్రమదాస్ శర్మ<br /> కర్టెసీ: బికనీర్వాలా, <br /> బంజారాహిల్స్, హైదరాబాద్</span></span><span style="font-size: small;"><br /></span> <span style="color: blue; font-size: large;"><span style="font-size: small;"> సేకరణ: సాక్షి ఫ్యామిలీ</span><br /> <span style="font-size: small;">ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్</span></span></div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-47617889671172114112012-09-10T00:21:00.000-07:002012-09-10T00:26:16.519-07:00బర్బాటి..బర్బాటి ... 'బర్బాటి' కాయలతో కొత్త వంటలు.<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<h1 class="headline">
</h1>
<div id="page1">
<div class="RunningText">
<br />
<img alt="http://cdn.sailusfood.com/wp-content/uploads/2009/12/yard-long-beans-barbati.jpg" src="http://cdn.sailusfood.com/wp-content/uploads/2009/12/yard-long-beans-barbati.jpg" /><br />
<span style="font-size: large;"><b>
<span style="color: red;"> </span></b></span><br />
<span style="font-size: large;"><b><span style="color: #274e13;">చూడ్డానికి అలసంద కాయల్లా 8 నుండి 10 అంగుళాల పొడవుండే 'బర్బాటి' కాయలతో చేసుకోగల కొన్ని కొత్త వంటలు.</span></b></span><span style="font-size: large;"><b><span style="color: red;"> </span></b></span><br />
<span style="font-size: large;"><b><span style="color: red;">ఆలుతో
</span></b><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/9-9sun25.jpg" /></span>
<span style="font-size: large;"><b>కావలసిన పదార్థాలు: </b> బర్బాటి - పావు కేజీ, ఆలుగడ్డలు - 2, పసుపు -
చిటికెడు, కారం - 1 టీ స్పూను, దనియాలపొడి - 1 టీ స్పూను, మెంతిపొడి -
చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, ఆవాలు, జీలకర్ర - అర టీ
స్పూను చొప్పున, వెల్లుల్లి - 4 రేకలు, కరివేపాకు - 4 రెబ్బలు.<br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;"> మీకు ఇష్టమైన పొడవులో తరిగిన బర్బాటి ముక్కల్లో
చిటికెడు ఉప్పు, పసుపు చేర్చి ఉడికించాలి. ఆలు పొట్టుతీసి 'క్యూబ్స్'లా కట్
చేసుకోవాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేగించి
ఆలు ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి మగ్గించాలి. ముప్పావు భాగం ఉడికిన
తర్వాత పసుపు, దనియాలపొడి, కారం, మెంతిపొడి కలపాలి. రెండు నిమిషాల తర్వాత
ఉడికించిన బర్బాటి కలిపి కొన్ని నీళ్లు చిలకరించి మూతపెట్టి మరో 10
నిమిషాలు ఉంచాలి. ఈ కూర చపాతీ, పరాటాలతో చాలా బాగుంటుంది.<br /><br /><b>
<span style="color: red;">నువ్వులతో</span></b></span>
<span style="font-size: large;"><br /><img align="left" src="http://www.andhrajyothy.com/i/2012/sep/9-9sun26.jpg" /></span>
<span style="font-size: large;"><b>కావలసిన పదార్థాలు: </b> బర్బాటి - పావు కిలో, వెల్లుల్లి - 4 రేకలు,
ఉల్లిపాయ - 1, వేగించిన నువ్వులు - అరకప్పు, పచ్చిమిర్చి - 3, కరివేపాకు - 4
రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు - తాలింపు కోసం సరిపడా, నూనె - 1
టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా.<br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;">బర్బాటి కాయల్ని ముక్కలుగా తరిగి చిటికెడు పసుపు
వేసి తగినంత నీరుపోసి ఉడికించాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి పేస్టు
చేసుకోవాలి. పావుకప్పు నువ్వుల్ని పొడి చేసుకోవాలి. కడాయిలో తాలింపు
దినుసులు, కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి పేస్టు వేగాక నీరు వార్చిన
బర్బాటి, తగినంత ఉప్పు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత నువ్వుల పొడి
కలిపి, కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన మిగిలిన నువ్వులు
చల్లాలి.
<br /><br /><b>
<span style="color: red;">కూర</span></b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/9-9sun27.jpg" /></span>
<span style="font-size: large;"><b>కావలసిన పదార్థాలు: </b>బర్బాటి - పావుకేజీ, ఉల్లిపాయ - 1, వేగించిన
వేరుశనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు, పచ్చికొబ్బరి కోరు - 4 టేబుల్ స్పూన్లు,
పచ్చిమిర్చి - 2, కొత్తిమీర తరుగు - 1 టేబుల్స్పూను, జీలకర్ర - 1 టీ
స్పూను, వెల్లుల్లి - 4 రేకలు, ఆవాలు - 1 టీ స్పూను, మినప, శనగపప్పులు - 2
టీ స్పూన్ల చొప్పున, ఎండుమిర్చి - 3, ఉప్పు - రుచికి తగినంత. <br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;">బర్బాటిని 2 లేక 3 అంగుళాలుగా కట్ చేసుకుని తగినంత
నీరు చేర్చి ఉడికించాలి. పల్లీలు, కొబ్బరికోరు, కొత్తిమీర, జీలకర్ర,
వెల్లుల్లి కలిపి పేస్టు చేసుకోవాలి. తిరగమోతలో ఉల్లితరుగు కూడా వేగించి
ఉడికించిన బర్బాటి ముక్కలు, పేస్టు కలిపి ఉప్పు చల్లి మూతపెట్టాలి. 4
నిమిషాలు మగ్గించి దించేయాలి.
</span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-42958407722086411732012-09-08T01:07:00.001-07:002012-09-08T01:07:37.227-07:00పెసరపప్పు వెరైటీలు ..... పెసల్ స్పెషల్.. <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="headline">
<h1>
</h1>
</div>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><b><span style="color: #274e13;">పెసరపప్పుని చూడగానే పొంగలి గుర్తుకువస్తుంది. మామిడికాయ కాంబినేషన్
కూడా నోరూరిస్తుంటుంది. ఇంకా అంటే వడలు, పప్పులుసు వంటి రెగ్యులర్ రుచులు
గుర్తొస్తాయి. వేరే ఏం చేసుకోవచ్చు? చాలా ఉన్నాయి... రోటి పచ్చడితో
మొదలెడితే సున్నుండల వరకూ పెసరపప్పు వెరైటీలను పరిచయం</span> .....</b><br /><br /><b style="color: #b45f06;">ఇడ్లీలు</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/8nav-9.jpg" /></span>
<span style="font-size: large;">
కావలసిన పదార్థాలు: బియ్యం - ఒక కప్పు పెసరపప్పు - పావు కప్పు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.<br /><br />
తయారుచేయు విధానం: బియ్యాన్ని బాగా కడిగి ఎండలో ఒక రోజంతా ఆరబోసుకోవాలి.
మర్నాడు మిక్సీ గిన్నెలో వేసి రవ్వ చేసుకోవాలి. రవ్వని జల్లెడ పట్టుకుని
పక్కన పెట్టుకోవాలి. రెండు గంటల ముందు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. పొయ్యి
మీద గిన్నె పెట్టి రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అందులో రవ్వ,
పెసరపప్పు, ఉప్పు వేసి ఉడికించి దించేయాలి. ఇది బాగా చల్లారిన తర్వాత చిన్న
ఉండలు చేసుకుని వెడల్పుగా అంటే ఇడ్లీ సైజులో ఒత్తుకుని పక్కన
పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి రెండు టీ స్పూన్ల నూనె పోసి కొద్దిగా
జీలకర్ర వేసి ఈ ఇడ్లీలను వేసి రెండు వైపులా వేగించుకుని తీసేయాలి.<br /><br /><b style="color: #cc0000;">రోటి పచ్చడి</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/8nav-7.jpg" /></span>
<span style="font-size: large;">
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, ఎండు మిరపకాయలు
- ఏడు, జీలకర్ర - ఒక టీ స్పూను, చింతపండు - కొద్దిగా, ఉప్పు - తగినంత,
నూనె సరపడా.<br /><br />
తయారుచేయు విధానం: పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి
కాగాక జీలకర్ర, పెసరపప్పు, ఎండు మిరపకాయలు వేసి వేగించాలి. పప్పు ఎరుపు
రంగులోకి వచ్చాక దించేయాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా
చింతపండు నీళ్లు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చివర్లో ఉల్లిపాయ
ముక్కలు వేసి మరోసారి రుబ్బి తీసేయాలి.<br /><br style="color: #274e13;" /><b style="color: #274e13;">మునగాకుతో</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/8nav-8.jpg" /></span>
<span style="font-size: large;">
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - అర కప్పు, మునగాకు - మూడు కప్పులు,
శెనగపప్పు - అర టేబుల్ స్పూను, ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఎండు
మిరపకాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - మూడు, కరివేపాకు - ఒక రెబ్బ, ఉప్పు -
తగినంత, నూనె - సరిపడా.<br /><br />
తయారుచేయు విధానం: పెసరపప్పుని రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి.
మునగాకుని కాడలు లేకుండా ఒక్కో ఆకుని తుంపుకుని శుభ్రంగా కడిగి పక్కన
పెట్టుకోవాలి. పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరపడా నూనె పోసి బాగా
కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి
వేగించాలి. తర్వాత పెసరపప్పు, మునగాకు, ఉప్పు వేసి సన్నని మంటపై వేగించాలి.
పప్పు మెత్తబడ్డాక దించేయాలి.<br /><br /><b style="color: #b45f06;">రొట్టె</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/8nav-10.jpg" /></span>
<span style="font-size: large;">
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - ఒక కప్పు, సొరకాయ ముక్కలు - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.<br /><br />
తయారుచేయు విధానం: పెసరపప్పుని నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. సొరకాయ
ముక్కల్లో పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకూ
ఉడికించి దించేయాలి. ముక్కలు చల్లారిన తర్వాత నానబెట్టిన పెసరపప్పులో వేసి
మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. పొయ్యి మీద
పెనం పెట్టి సరిపడా నూనె పోసి ఈ పిండితో అట్టు వేసుకోవాలి. అట్టు రెండు
వైపులా ఎర్రగా వేగాక తీసేయాలి. దీన్ని అల్లం పచ్చడితోగాని, పల్లీ
చెట్నీతోగాని తింటే చాలా రుచిగా ఉంటుంది.<br /><br /><b style="color: #7f6000;">సున్నుండలు</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/8nav-11.jpg" /></span>
<span style="font-size: large;">
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - రెండు కప్పులు, పంచదార - కప్పున్నర, నెయ్యి - అర కప్పు.<br /><br />
తయారుచేయు విధానం: పెసరపప్పుని ఓ పది నిమిషాలు ఎండలో ఉంచి తీయాలి. పొయ్యి
మీద నాన్స్టిక్ గిన్నె పెట్టి అందులో పెసరపప్పు వేసి దోర రంగు వచ్చే వరకూ
సన్నని మంటపై వేగించి దించేయాలి. వేడి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి
మెత్తగా పొడి చేసుకోవాలి. మరో జార్లో పంచదార వేసి దాన్ని కూడా మెత్తగా
పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పళ్లెంలో పప్పు పొడి, పంచదార పొడి వేసి కలిపి
చివర్లో నెయ్యి వేసి బాగా కలిపి ఉండలు చేసుకోవాలి.
</span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-88372361538711728762012-09-05T07:43:00.000-07:002012-09-05T07:43:03.833-07:00మేల్...మేల్...నూల్కోల్<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<h1 class="headline">
</h1>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><b>
<span style="color: red;">సూప్
</span></b><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/2-9sun25.jpg" /></span>
<span style="font-size: large;"><b>కావలసిన పదార్థాలు: </b> నూల్కోల్ -1, వెన్న - 2 టేబుల్ స్పూన్లు,
ఉల్లి తరుగు - 1 కప్పు, ఉల్లికాడలు - 1 కట్ట, ఉప్పు - రుచికి తగినంత,
మిరియాలపొడి - అర టీ స్పూను, వెజిటెబుల్ స్టాక్ - 4 కప్పులు, బిర్యానీ ఆకు -
1.<br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;"> నూల్కోల్ని 'క్యూబ్స్'గా తరగాలి. నూల్కోల్
ఆకుల్ని అంగుళం ముక్కలుగా కట్ చేయాలి. కడాయిలో వెన్న కరిగించి ఉల్లి,
వెల్లుల్లి, ఉల్లికాడల తరుగు, ఉప్పు, మిరియాలపొడి వేసి సన్నమంటపై 5
నిమిషాలు వేగించాలి. ఇప్పుడు నూకకోల్ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు
ఉంచాలి. వెజిటెబుల్స్టాక్, బిర్యానీ ఆకు వేసి 3 నిమిషాల తర్వాత నూల్కోల్
ఆకులు కూడా వేసి మూత పెట్టి 30 నిమిషాలు మరిగించి, వేడివేడిగా సర్వ్
చేయాలి.<br /><br style="color: purple;" /><b style="color: purple;">పెరుగుతో</b></span>
<span style="font-size: large;"><br /><img align="left" src="http://www.andhrajyothy.com/i/2012/sep/2-9sun26.jpg" /></span>
<span style="font-size: large;"><b>కావలసిన పదార్థాలు: </b> నూల్కోల్ - 2, మిరియాలు - అర టీ స్పూను,
పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - 2 కప్పులు,
పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు, పచ్చిమిర్చి - 3, జీలకర్ర - 1 టీ స్పూను,
తాలింపు దినుసులు - తగినన్ని.<br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;"> కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్రను కలిపి మెత్తగా
రుబ్బుకోవాలి. నూల్కోల్ ముక్కల్లో పసుపు, మిరియాలపొడి, ఉప్పు వేసి 3
కప్పుల నీరు చేర్చి నీరు ఇగిరిపోయేవరకు ఉడికించాలి. తర్వాత పెరుగు, కొబ్బరి
పేస్టు వేసి చిన్న మంటపై 5 నిమిషాలు ఉంచి దించేసి, వేరుగా తాలింపు పెట్టి
ముక్కల్లో కలపాలి.<br /><br /><b>
<span style="color: magenta;">కుర్మా</span></b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/2-9sun27.jpg" /></span>
<span style="font-size: large;"><b>కావలసిన పదార్థాలు: </b>నూల్కోల్ ముక్కలు - 2కప్పులు, క్యారెట్,
బీన్స్, ఆలు, కాలీఫ్లవర్ తరుగు - ఒక్కో కప్పు చొప్పున, ఉడికించిన కాబూలీ
శనగలు - ఒకటిన్నర కప్పు. మసాల కోసం : (వేగించి పొడి చేయాలి) గసగసాలు - 3 టీ
స్పూన్లు, జీలకర్ర - 1 టీ స్పూను, బిర్యాని ఆకులు - 2, దాల్చన చెక్క -
అంగుళం ముక్క, యాలకులు - 2, లవంగాలు - 2. పేస్టు కోసం : ఉల్లితరుగు -
అరకప్పు, టమోటా - 1, అల్లం - 2 అంగుళాల ముక్క, వెల్లుల్లి - 3 రేకలు,
కొబ్బరి తురుము - అరకప్పు, పచ్చిమిర్చి - 4/లేదా కారం - 1 టీ స్పూను
(వీటిని నూనెలో వేగించి, మసాల పొడితో పాటు మెత్తగా గ్రైండ్ చేయాలి) <br /><b>తయారుచేసే విధానం:</b></span>
<span style="font-size: large;">నూల్కోల్ ముక్కలతో పాటు మిగతా కూరగాయలను
(చిటికెడు పసుపు చేర్చి) ఉడికించాలి (కాలిఫ్లవర్ ముక్కలు మాత్రం మిగతావన్నీ
సగం ఉడికిన తర్వాత చేర్చాలి). ఇప్పుడు శనగలు, పేస్టు, అవసరం అనుకుంటే
కొద్ది నీరు చేర్చి 10 నిమిషాలు ఉడికించి, కుర్మా చిక్కబడ్డాక కొత్తిమీర
చల్లి దించేయాలి. ఇది చపాతీల్లో చాలా బాగుంటుంది.
</span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-43531630971411524542012-09-03T22:49:00.001-07:002012-09-03T22:49:32.471-07:00తమిళ వంటల రుచులు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="font-size: large;"><b><span style="color: navy;">తమిళ వంటలు అనగానే మనకు ఠక్కున గుర్తుకువచ్చేవి ఇడ్లీ సాంబార్. <br /> అంతేనా... ! ఇంకాస్త వెరైటీ డిషెస్ టేస్ట్ చేయలేమా!<br /> అనుకునేవారికి బోలెడన్ని వెరైటీలు తమిళుల ఇంట పసందుగా కనిపిస్తాయి.<br /> శాకాహారంలో ఇంపైనవి మాంసాహారంతో మజా మజా కలిగించేవి ఎన్నో ఉన్నాయి.<br /> తమిళుల వంటల గురించి తెలుసుకుంటే స్వయంగా వారింటికి వెళ్లివచ్చినంత సంబరం కలుగుతుంది. <br /> ఎందుకు ఆలశ్యం... ఈ తమిళ వంటలతో మీ ఇంట రుచుల పంట పండించడానికి సిద్ధం కండి. </span></b><br /><br /><b><span style="color: #ba0000;">నిల కుళంబు (దుంపలకూర)</span></b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/01092012/nila-kulambu-%283%2931-8-12-41312.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;"> కావలసినవి:</span><span style="font-size: large;"><br /> బంగాళదుంపలు - 150 గ్రా.<br /> కంద - 100 గ్రా. చేమదుంపలు - 100 గ్రా. <br /> చిలగడదుంప - 100 గ్రా. <br /> పెండలం - 100 గ్రా.<br /> కరివేపాకు - రెమ్మ <br /> బెల్లం - 50 గ్రా. <br /> కొత్తిమీర తరుగు - అర కప్పు <br /> ధనియాల పొడి - 50 గ్రా.<br /> కారం - 50 గ్రా.<br /> పసుపు - 10 గ్రా.<br /> టొమాటో - 150 గ్రా. <br /> అల్లం - 25 గ్రా. <br /> వెల్లుల్లి - 50 గ్రా.<br /> ఎండుమిర్చి - 4<br /> గరంమసాలా - టీ స్పూన్<br /> సాంబార్ ఉల్లిపాయలు - 150 గ్రా.<br /> ఆవాలు - టీ స్పూన్<br /> నువ్వులనూనె - 100 మి.లీ.<br /> ఉప్పు - తగినంత <br /></span> <span style="color: forestgreen; font-size: large;">గ్రేవీ కోసం: </span><span style="font-size: large;"><br /> కొబ్బరి - 500 గ్రా. <br /> సాంబార్ ఉల్లిపాయలు - 150 గ్రా.<br /> చింతపండు - 200 గ్రా.<br /> పచ్చిమిర్చి - 50 గ్రా.<br /> కొత్తిమీర - 50 గ్రా.<br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />పాన్లో
నూనె వేసి ఉల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, పచ్చిమిర్చి, పసుపు వేసి
వేయించాలి. చల్లారిన తర్వాత పేస్ట్ చేయాలి. దుంపముక్కలలో పసుపు, ఉప్పు,
చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. మరొక కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర,
ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేగాక కరివేపాకు, టొమాటో ముక్కలు, ధనియాలపొడి,
కారం, పసుపు వేసి ఉడికించాలి. దీంట్లో పేస్ట్ చేసిన మిశ్రమం వేసి, కొద్దిగా
నీళ్లు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన దుంప ముక్కలను పై
మిశ్రమంలో కలిపి, బెల్లం వేయాలి. చివరగా గుండుమిర్చి, కొత్తిమీర,
కరివేపాకుతో గార్నిష్ చేయాలి. <br /><br /><b><span style="color: #ba0000;">వెత్తలై ఎళ్లు సాదం (తమలపాకు నువ్వుల అన్నం)</span></b><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/01092012/vethalai-ellu-sadam-%282%2931-8-12-41125.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br />తమలపాకులు - 100 గ్రా; మినప్పప్పు - 25 గ్రా.<br />శనగపప్పు
- 25 గ్రా; చిన్న ఉల్లిపాయలు (సాంబార్లో వేసేవి) - 150 గ్రా; ఎండుమిర్చి -
10 గ్రా; పచ్చిమిర్చి - 50 గ్రా; నువ్వులు - 15 గ్రా; చింతపండు - 50 గ్రా;
కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర తరుగు - 50 గ్రా; సోనామసూరి బియ్యం -
500 గ్రా; ఆవాలు - 10 గ్రా; నువ్వులనూనె - 100 మి.లీ.<br />ఉప్పు - రుచికి తగినంత; కారం - 20 గ్రా.<br /></span> <span style="color: forestgreen; font-size: large;">పొడి కోసం:</span><span style="font-size: large;"> జీలకర్ర - 20 గ్రా; ఇంగువ-చిటికెడు; మినప్పప్పు-25 గ్రా.<br />శనగపప్పు - 25 గ్రా; ఎండుమిర్చి - 10 గ్రా; కరివేపాకు - రెమ్మ <br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />స్టౌ
మీద కడాయి పెట్టి, వేడయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు,
జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఇంగువ కలిపి, పొడి చేయాలి. బియ్యం కడిగి,
నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత అన్నం వండి పక్కన ఉంచాలి.
కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి,
కరివేపాకు వేయించాలి. తర్వాత సాంబార్ ఉల్లిపాయలు వేసి మూడు నిమిషాలు
ఉంచాలి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత కారం, చింతపండు గుజ్జు, ఉప్పు, తమలపాకుల
తరుగు వేసి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత అన్నం, మినప్పప్పు పొడి వేసి
కలపాలి. చివరగా కొత్తిమీర, వేయించిన నువ్వులు, కరివేపాకుతో గార్నిష్ చేసి,
వేడి వేడిగా సర్వ్ చేయాలి. <br /><br /><b><span style="color: #ba0000;">చెట్టినాడ్ కోళి మసాలా (కోడి మసాలా) </span></b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/01092012/chettinad-kozhi-masala-%282%2931-8-12-41718.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br />ఉల్లిపాయలు - 50 గ్రా; టొమాటో - 60 గ్రా.<br /> పచ్చిమిర్చి - 5; కరివేపాకు - 2 రెమ్మలు<br /> కారం - టీ స్పూన్; ధనియాలపొడి - టీ స్పూన్<br /> నూనె - 200 మి.లీ.; సోంపు - టీ స్పూన్ <br /> అల్లంవెల్లుల్లి పేస్ట్ - 25 గ్రా; నిమ్మకాయలు - 2 <br /> కోడిమాంసం - 500 గ్రా. ఉప్పు: తగినంత<br /> చెట్టినాడ్ మసాలా: మరాఠీ మొగ్గ - 5 గ్రా.<br /> బిర్యానీ ఆకు - 5 గ్రా; లవంగాలు - 5 గ్రా; జాజికాయ - 1<br /> దాల్చినచెక్క - 5 గ్రా; నల్లమిరియాలు - 10 గ్రా.<br /> నల్ల ఏలకులు - 5 గ్రా; పచ్చ ఏలకులు - 5 గ్రా.<br /> ధనియాలు - 20 గ్రా; రోజ్ పెటల్ - 5 గ్రా; జీలకర్ర - 20 గ్రా.<br /> సోంపు - 10 గ్రా; కరివేపాకు (ఎండినది) - 20 గ్రా.<br /> ఎండుమిర్చి - 25 గ్రా; కొబ్బరి తురుము - 10 గ్రా.<br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />స్టౌ
పై పాన్ పెట్టి, చెట్టినాడ్ మసాలా దినుసులన్నీ వేసి, వేయించుకోవాలి.
చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మరొక పాన్లో నూనె వేసి, సోంపు, త
రిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. టొమాటో ముక్కలు
వేసి ఉడికించాక ఇతర దినుసులు, ఉప్పు కలపాలి. అందులో చికెన్, చెట్టినాడ్
మసాలా కలిపి ఉడికించాలి. చివరగా కొబ్బరి, కొత్తిమీర, వేయించిన కరివేపాకు
వేసి కలిపి దించాలి.<br /><br /><b><span style="color: #ba0000;">కరి మీన్ కుళంబు (చేప మటన్ పులుసు) </span></b><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/01092012/kari-meena-kuzhambu31-8-12-42562.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;">కావల్సినవి:</span><span style="font-size: large;"><br /> చేపలు - 500 గ్రా.<br /> మటన్ (బోన్లెస్) - 500 గ్రా.<br /> కొత్తిమీర తరుగు - కప్పు <br /> పసుపు - 10 గ్రా.<br /> టొమాటో - 250 గ్రా.<br /> బిర్యానీ ఆకు - 1 <br /> కరివేపాకు - రెమ్మ<br /> గరం మసాలా - 5 గ్రా.<br /> ఉప్పు - రుచికి తగినంత <br /> నూనె - 150 ఎం.ఎల్.<br /> సాంబార్ <br /> ఉల్లిపాయలు - 250 గ్రా.<br /></span> <span style="color: forestgreen; font-size: large;">పేస్ట్ కోసం...</span><span style="font-size: large;"><br /> పచ్చిమిర్చి - 10 గ్రా.<br /> ఎండుకొబ్బరి - 500 గ్రా.<br /> మిరియాలు - 50 గ్రా.<br /> చింతపండు - 50 గ్రా.<br /> ధనియాలపొడి - 25 గ్రా.<br /> అల్లం పేస్ట్ - 25 గ్రా.<br /> వెల్లుల్లిపేస్ట్ - 50 గ్రా. <br /> నూనె - 50 ఎం.ఎల్<br /> సాంబార్ <br /> ఉల్లిపాయలు - 250 గ్రా.<br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />స్టౌ
పై పాన్ పెట్టి, 50 ఎం.ఎల్ నూనె పోసి, వేడయ్యాక పచ్చిమిర్చి, మిరియాలు,
అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి. తర్వాత
ధనియాలపొడి, పసుపు, చింతపండుగుజ్జు వేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని
పేస్ట్ చేయాలి. మరొక మందపు గిన్నెను స్టౌ మీద పెట్టి 150 ఎం.ఎల్ నూనె పోసి,
ఉల్లిపాయలు, తమలపాకు, కరివేపాకు, మటన్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు,
ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. అడుగు మాడకుండా కొద్దిగా నీళ్లు
పోయాలి. మటన్ ఉడికిన తర్వాత పేస్ట్ చేసిన మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి,
కలిపి, ఉడికించాలి. వాసన ఘుమఘుమలాడుతుండగా చేపముక్కలు వేసి, నాలుగు
నిమిషాలు ఉంచి, గరం మసాలా, కొత్తిమీర చల్లి దించాలి.<br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/01092012/g.soma-sundaram31-8-12-42875.jpg" /></span> <span style="color: green; font-size: large;"> చెఫ్: జి. సోమ సుందరం<br /> కర్టెసీ: హోటల్ మారియెట్<br /> హైదరాబాద్</span><span style="font-size: large;"><br /></span> <span style="color: deeppink; font-size: large;"> సేకరణ: సాక్షి ఫ్యామిలీ<br /> ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్</span><span style="font-size: large;"><br /></span></div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-13150779458839934322012-09-01T09:07:00.003-07:002012-09-01T09:07:27.511-07:00తోట' కూరలు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<h1>
</h1>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><br /><b style="color: #0c343d;">తోటకూర పప్పు, తోటకూర వేపుడు.. ఇంకొంచెం ఇష్టపడితే తోటకూర పులుసు.. అంతే
అక్కడితో తోటకూర వంటలకు పుల్ స్టాప్ పడిపోతుంది. తోటకూర కూటు, శాండ్విచ్,
గారెలు, చపాతి, బాల్స్.. వంటి కొన్ని కొత్తరకం వంటల్ని పరిచయం ...</b><br /><br /><b style="color: red;">బాల్స్..</b><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/1nav-7.jpg" />
కావలసిన పదార్థాలు: తోటకూర కట్ట - ఒకటి, శెనగపిండి - ఒక కప్పు, మొక్కజొన్న
పిండి - ఒక కప్పు, తినే సోడా - చిటికెడు, ఉప్పు - తగినంత, కారం - ఒక టీ
స్పూను, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, నూనె - తగినంత.<br /><br />
తయారుచేయు విధానం: ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఒక
గిన్నెలో వేసుకోవాలి. అందులో శెనగపిండి, మొక్కజొన్న పిండి, కారం,
పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, సోడా సరిపడా నీళ్లు పోసి
పకోడా పిండిలా కలుపుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా
కాగాక ఈ పిండితో చిన్న సైజు బాల్స్ చేసుకుని నూనెలో వేసి ఎర్రగా వేగించి
తీయాలి. వీటిని టమోటాసాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.</span>
</div>
<div class="RunningText">
<span style="font-size: large;"><br /><b style="color: purple;">చపాతి..</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/1nav-10.jpg" /></span>
<span style="font-size: large;">
కావలసిన పదార్థాలు: తోటకూర కట్ట - ఒకటి, గోధుమ పిండి - పావుకిలో, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.<br /><br />
తయారుచేయు విధానం: తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన
పెట్టుకోవాలి. అందులో గోధుమపిండి, ఒక టేబుల్ స్పూను నూనె, ఉప్పు, సరిపడా
నీళ్లు పోసి చపాతిపిండిలా కలుపుకోవాలి. ఈ పిండితో చపాతీలు చేసుకుని తింటే
రుచికి రుచి. ఆరోగ్యానికి మంచిది కూడా.<br /><br /><b style="color: #7f6000;">గారెలు..</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/1nav-8.jpg" /></span>
<span style="font-size: large;">
కావలసిన పదార్థాలు: మినప్పప్పు - ఒక గ్లాసు, తోటకూర కట్ట- ఒకటి, ఉప్పు - తగినంత, పచ్చిమిరపకాయలు - రెండు, నూనె - సరిపడా.<br /><br />
తయారుచేయు విధానం: మినప్పప్పుని ముందురోజు రాత్రి నానబెట్టి మర్నాడు
పొద్దున మెత్తగా రుబ్బుకోవాలి. తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా
తురుముకోవాలి. పొయ్యి మీద దళసరి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి తోటకూర
తురుము కూడా వేసి వేగించుకోవాలి. పచ్చివాసన పోయేవరకూ వేగించి దించేయాలి.
దీన్ని మినప్పిండిలో వేసి ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు
కడాయిలో సరిపడా నూనె పోసి బాగా కాగాక గారెలు వేసుకోవాలి.<br /><br /><b style="color: #741b47;">తోటకూర కూటు..</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/1nav-9.jpg" /></span>
<span style="font-size: large;">
కావలసిన పదార్థాలు: తోటకూర కట్టలు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు,
పచ్చిమిరపకాయలు - నాలుగు, ఎండు మిరపకాయలు - రెండు, కొబ్బరి తురుము - అర
కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, కరివేపాకు - ఒక రెబ్బ,
ఆవాలు,జీలకర్ర - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె -
సరిపడా.<br /><br />
తయారుచేయు విధానం: ముందుగా మిక్సీ గిన్నెలో కొబ్బరి తురుము,
అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద
గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు,
పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి
వేగించాలి. బాగా వేగాక తోటకూర తురుము కూడా వేసి వేగించాలి. తర్వాత కొబ్బరి
ముద్ద, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి సన్నని మంటపై ఓ పావుగంట ఉడికించి
దించేయాలి.<br /><br style="color: #783f04;" /><b style="color: #783f04;">శాండ్విచ్..</b></span>
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/sep/1nav-11.jpg" /></span>
<span style="font-size: large;">
కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు - ఆరు, తోటకూర కట్టలు - రెండు, టమోటాలు -
రెండు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కారం - ఒక టీ స్పూను,
ధనియాల పొడి - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె -
సరిపడా.<br /><br />
తయారుచేయు విధానం: తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన
పెట్టుకోవాలి. టమాటాలను కూడా చిన్న ముక్కలు కోసుకోవాలి. పొయ్యి మీద గిన్నె
పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ
ముక్కలు వేసి వేగించాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా
కలపాలి. తర్వాత తోటకూర తురుము కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి సన్నటి
మంటపై మగ్గపెట్టాలి. ఓ పదినిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి మెత్తబడ్డాక
దించేయాలి. దీన్ని బ్రెడ్ ముక్కలపై పూసి దానిపై మరో బ్రెడ్ ముక్కపెట్టి
తింటే చాలా రుచిగా ఉంటుంది.
</span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-8566713587268983212012-08-31T08:01:00.001-07:002012-08-31T08:03:53.006-07:00 కుర్మాస్<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"><tbody>
<tr></tr>
<tr><td class="date_band"><div id="div_Date">
</div>
<span style="font-size: large;"><br /></span></td>
</tr>
<tr>
<td height="10"><span style="font-size: large;"><br /></span></td>
</tr>
<tr>
<td><table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text">
<tbody>
<tr>
<td style="width: 606px;"><div class="redNote" id="div_Desc">
<span style="font-size: large;"><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/25082012/13405228124-8-12-2465.jpg" /><b><span style="color: blue;">గిన్నెలో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దికగా ఒదిగిపోతుంది. <br />ఇల్లంతా ఘుమఘుమల సరిగమల మోత మోగిపోతుంది.<br />చిక్కగా మారిన గ్రేవీకి. పనీర్ను చేర్చిన రుచి ఒక రోజు... ఆలూను చేర్చితే అదిరిపోయే టేస్ట్తో మరో రోజు...<br />చికెన్ను
చేర్చితే విందుభోజనం ఇంకో రోజు.... మొఘలాయిల కంచంలో రాజసం ఒలకబోసిన
‘కుర్మా’ను మీ కిచెన్లో వండండి. ఇంటిల్లిపాదికి వడ్డించండి. </span></b><br /><br /><br /><b><span style="color: #ba0000;">మటన్ కుర్మా</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/25082012/mutten-korma-%283%2924-8-12-859.jpg" /></span><span style="color: forestgreen; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br /> మటన్ ముక్కలు - కేజీ <br /> ఉల్లిపాయలు - 4 (సన్నగా తరగాలి) <br /> పెరుగు - 3 కప్పులు <br /> కారం - 2 టేబుల్ స్పూన్లు <br /> ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు<br /> పసుపు - టీ స్పూన్ <br /> జీలకర్ర పొడి - పావు టీ స్పూన్<br /> లవంగాలు - 5 <br /> ఏలకులు (పచ్చవి) - 6<br /> దాల్చినచెక్క - అంగుళం <br /> కుంకుమపువ్వు - కొన్నిరేకలు<br /> ఉప్పు - తగినంత <br /> అల్లం పేస్ట్ - టీ స్పూన్ <br /> వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్<br /> నూనె - కప్పు <br /> నెయ్యి - అర కప్పు <br /> ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు </span><span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />పాన్లో నూనె వేసి, ఉల్లిపాయలను గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. <br /><br />బాగా
వేగిన ఉల్లిపాయ ముక్కలను కిచెన్ పేపర్లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
ఉల్లిపాయ ముక్కలు క్రిస్పీగా తయారయ్యాక వాటిని మిక్సర్లో వేసి గ్రైండ్
చేసుకోవాలి. </span> <span style="font-size: large;"><br /><br />అదే పాన్లో మరికొంచెం నూనె వేసి మటన్ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ కలిపి, ఆరు నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి.</span> <span style="font-size: large;"><br /><br />దీంట్లో
కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, నల్లమిరియాల పొడి, ఏలకులు, లవంగాలు,
దాల్చినచెక్క, జీలకర్రపొడి, పెరుగు, రెండు కప్పుల నీళ్లు కలిపి అరగంట సేపు
సన్నని మంట మీద ఉడికించాలి. </span> <span style="font-size: large;"><br /><br />ఉల్లిపాయ పొడి వేసి కలపాలి. ముక్క
ఉడికి, నూనె పైకి తేలుతునప్పుడు కుంకుమపువ్వు, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి కలిపి
మూత పెట్టి మరో పదిహేను నిముషాలు ఉడికించాలి. దించేముందు కొత్తిమీర
చల్లుకోవాలి.</span> <span style="font-size: large;"><br /><br />నోరూరించే మటన్ కుర్మాను వేడి వేడిగా నాన్ లేదా చపాతీలోకి వడ్డించాలి.</span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: #ba0000;">నీలగిరి చికెన్ కుర్మా</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/25082012/chiken-korma24-8-12-9809.jpg" /></span><span style="color: forestgreen; font-size: large;">కావల్సినవి: </span><span style="font-size: large;"><br />చికెన్
ముక్కలు - కేజీ; ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); అల్లం-వెల్లుల్లిపేస్ట్ -
ఒకటిన్నర టేబుల్ స్పూన్; టొమాటో - ఒకటి (సన్నగా కట్ చేయాలి); కారం - టీ
స్పూన్; నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్; ఉప్పు - తగినంత; నూనె - 3
టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - తగినంత.</span> <span style="color: forestgreen; font-size: large;">వేయించడానికి కావల్సినవి:</span> <span style="font-size: large;"><br />జీలకర్ర
- టీ స్పూన్; సోంపు - టీ స్పూన్; గసగసాలు - టీ స్పూన్; దాల్చినచెక్క -
చిన్నముక్క; ఏలకులు - 2; పచ్చి కొబ్బరి తురుము - 5 టేబుల్స్పూన్లు;
జీడిపప్పు - 8; శనగలు (కొద్దిగా నూనె వేసి, ఐదు నిముషాలు వేయించాలి) -
టేబుల్స్పూన్; కరివేపాకు - రెమ్మ; సాంబర్ ఉల్లిపాయలు - 10; పచ్చిమిర్చి -
4; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - 15</span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />వేయించిన
పదార్థాలను, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి అడుగు మందం ఉన్న
గిన్నెలో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి అల్లం
వెల్లుల్లిపేస్ట్ వేసి, కలిపి, మూడు నిముషాలు ఉంచాలి. అందులో కారం, పసుపు,
ఉప్పు కలపాలి టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి వేయించి,
గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి మరో 8 నిముషాలు ఉంచాలి. తర్వాత నిమ్మరసం,
చికెన్ ముక్కలు వేసి కలిపి, ఉడికించాలి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు
ఉడికించి, తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి, స్టౌ సిమ్లో
ఉంచాలి ముక్క ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి
పులావ్, బిర్యానీ, కొబ్బరి అన్నంలోకి నీలగిరి చికెన్ కుర్మా బాగుంటుంది.<br /><br /><b><span style="color: #ba0000;">వెజిటబుల్ కుర్మా </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/25082012/TKR_098924-8-12-9387.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;">కావలసినవి:</span><span style="font-size: large;"><br />సెక్షన్
- ఎ: కొబ్బరితురుము - 4 టేబుల్ స్పూన్లు; అల్లం - అర టీ స్పూన్ (సన్నగా
తరగాలి); వెలుల్లి గడ్డ - 1; లవంగం - 1; దాల్చినచెక్క - చిన్న ముక్క;
మెంతులు - టీ స్పూన్; ఉల్లిపాయ (చిన్నది) - 1 (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి
- 2; మిరియాలు - తగినన్ని; జీడిపప్పు - 5; కాలీఫ్లవర్ - కప్పు;
పచ్చిబఠాణీలు - అర కప్పు; బీన్స్ (సన్నగా తరగాలి) - కప్పు; క్యారట్ ముక్కలు
- కప్పు; బంగాళదుంపముక్కలు - కప్పు;<br />సెక్షన్ - బి: నీళ్లు - కప్పు;
ఉల్లిపాయ (చిన్నది) - 1 (సన్నగా తరగాలి); నూనె - టేబుల్ స్పూన్; ఆవాలు - అర
టీ స్పూన్; పసుపు - చిటికెడు </span> <span style="color: forestgreen; font-size: large;">తయారి:</span><span style="font-size: large;"><br />మెంతులు
మినహా సెక్షన్ - ‘ఎ’లో ఉన్న పదార్థాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి గిన్నెలో
నూనె వేసి, వేడయ్యాక ఆవాలు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేసి గోధుమవర్ణం
వచ్చేవరకు వేయించుకోవాలి సెక్షన్ - ‘బి’ లో ఉన్న కూరగాయ ముక్కలు వేసి
కొద్దిగా ఉడికించాలి సెక్షన్ ‘ఎ’లో పదార్థాలను గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని
వేసి కలపాలి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి కూరగాయముక్కలు ఉడికేంతవరకు
ఉంచి, కొత్తిమీర చల్లి దించాలి అన్నంలోకి ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది.<br /><br /><b><span style="color: #ba0000;">పనీర్ కుర్మా</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/25082012/paneer-korma-%282%2924-8-12-11340.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br />పనీర్ (కాటేజ్ చీజ్) - 250 గ్రా.<br />టొమాటోలు - 4; ఉల్లిపాయలు - 3<br />అల్లంముక్క - చిన్నది; పచ్చిమిర్చి - 2<br />కోవా - 75 గ్రా., క్రీమ్ - 1 గ్రా.<br />కారం - అర టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్ <br />గరంమసాలా - అర టీ స్పూన్ <br />బటర్ లేదా నెయ్యి - 2 టేబుల్స్పూన్లు </span> <span style="color: forestgreen; font-size: large;">తయారి:</span><span style="font-size: large;"><br />పనీర్ను చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. <br /><br />ఉల్లిపాయలు,
టొమాటో, అల్లం ముక్క, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేయాలి కోవాను తురమాలి
పాన్ మీద బటర్ లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో గ్రైండ్ చేసిన
మిశ్రమాన్ని వేసి కలిపి, వేయించాలి సన్నని మంట మీద నెయ్యి లేదా నూనె పైకి
తేలేంతవరకు అడుగు మాడకుండా ఉడికించాలి దీంట్లో కోవా, క్రీమ్ కలిపి, రెండు
నిముషాలు ఉంచాలి ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, చీజ్ కలిపిన తర్వాత అర
కప్పు నీళ్లు పోయాలి. </span> <span style="font-size: large;"><br /><br />గ్రేవీ చిక్కబడ్డాక, దించి వేడి వేడిగా వడ్డించాలి. </span> <span style="font-size: large;"><br /><br />రోటీ, రైస్లోకి పనీర్ కుర్మా పసందుగా ఉంటుంది. </span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: #ba0000;">ఆలూ కుర్మా</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/25082012/aloo-korma-%281%2924-8-12-1143.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;">కావలసినవి:</span> <span style="font-size: large;"><br />బంగాళదుంపలు
- 3 (ఉడికించి, పై పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి); ఉల్లిపాయలు - 1
(సన్నగా తరగాలి); టొమాటోలు - 2 (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి);
కరివేపాకు - రెమ్మ; అల్లంవెల్లుల్లిపేస్ట్ - టీ స్పూన్; పసుపు - పావు టీ
స్పూన్; కారం - అర టీ స్పూన్; ధనియాల పొడి - టీ స్పూన్; గరంమసాలా పొడి -
పావు టీ స్పూన్; ఉప్పు - తగినంత; కొత్తిమీర - తగినంత; నూనె - టేబుల్
స్పూన్; పచ్చికొబ్బరి - 3 టేబుల్ స్పూన్లు; గసగసాలు - అర టీ స్పూన్; సోంపు -
పావు టీ స్పూన్; జీడిపప్పు - 6; నీళ్లు - కొద్దిగా.</span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span> <span style="font-size: large;"><br />గిన్నెలో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి <br />
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మరో రెండు నిముషాలు వేగనివ్వాలి. తర్వాత
కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి, కలపాలి టొమాటో, బంగాళదుంప ముక్కలు
వేసి, కలిపి మూత పెట్టి మీడియం హీట్లో ఐదు నిముషాలు ఉడికించాక, మంట
తగ్గించాలి. కొబ్బరి, గసగసాలు, సోంపు, జీడిపప్పు కలిపి చేసిన పేస్ట్ వేసి
కలపాలి దీంట్లో అర కప్పు నీళ్లు పోసి, ఉప్పు సరిపడినంత ఉందో లేదో చూసుకొని
ఎనిమిది నిముషాలు ఉడికించాలి గ్రేవీ సరిపడినంత చిక్కగా అయ్యాక మంట
తీసేసి, కొత్తిమీర చల్లుకోవాలి ఈ కుర్మా రోటీ, కొబ్బరి అన్నంలోకి రుచిగా
ఉంటుంది.<br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/25082012/chef-babu-rao24-8-12-12824.jpg" /></span> <span style="color: navy; font-size: large;"> <span style="font-size: small;">చెఫ్: ఇ. బాబూరావు<br /> కర్టెసీ: హోటల్ ఆదిత్య సరోవర్<br /> గచ్చిబౌలి, హైదరాబాద్</span></span><span style="font-size: small;"><br /></span> <span style="color: deeppink; font-size: small;"> సేకరణ: సాక్షి ఫ్యామిలీ<br /> <br /> ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్</span></div>
</td></tr>
</tbody></table>
</td></tr>
</tbody></table>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-39014911115865792532012-08-25T01:36:00.004-07:002012-08-25T01:36:44.507-07:00బ్రేక్ఫాస్ట్ విత్ బొంబాయి రవ్వ <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="headline">
<h1>
</h1>
</div>
<div id="page1">
<div class="RunningText">
<br />
<img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/25nav-4.jpg" />
దోసెలు: కావలసిన పదార్థాలు: వరి పిండి - ఒక కప్పు, మైదా పిండి - ఒక కప్పు,
బొంబాయి రవ్వ - ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు -
నాలుగు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందు రోజు రాత్రి వరిపిండిలో మైదా పిండి, రవ్వ కలిపి
సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసి బాగా కలిపి పక్కన
పెట్టుకోవాలి. మర్నాడు పొద్దుట ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు,
జీలకర్ర వేసి గరిటతో బాగా కలపాలి. పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా నూనె
వేసి కాగాక, కొద్దిగా నీళ్లు చిలకరించి దోసెలు పోసుకోవాలి. మెత్తగా, కమ్మగా
ఉండే ఈ దోసెల్ని చట్నీ లేకుండా కూడా తినొచ్చు.<br /><br />
ఇడ్లీ: కావలసిన పదార్థాలు: మినపప్పు - ఒక కప్పు, బొంబాయి రవ్వ - రెండు
కప్పులు, ఉప్పు - తగినంత, పోపు గింజలు - సరిపడా, కరివేపాకు - ఒక రెబ్బ,
నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: మినపప్పుని పొద్దునే నానబెట్టుకుని రాత్రి మెత్తగా
రుబ్బుకోవాలి. అందులో రవ్వ కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మర్నాడు పొద్దునే
ఆ పిండిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి
కొద్దిగా నూనె వేసి పోపుగింజలు, కరివేపాకు వేసి వేగించాలి. ఈ తాలింపుని
ఇడ్లీ పిండిలో వేసి బాగా కలిపి అప్పుడు ఇడ్లీలు వేసుకోవాలి. అక్కడక్కడా
పోపుగింజలు కనిపిస్తూ ఉండే ఈ ఇడ్లీలు చాలా మృదువుగా, రుచిగా ఉంటాయి.<br /><br />
ఉప్మాబేల్ పూరి: కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - రెండు కప్పులు,
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, పచ్చిమిరపకాయలు - మూడు, కరివేపాకు - ఒక
రెబ్బ, అల్లం తురుము - రెండు టీ స్పూన్లు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఆవాలు -
ఒక టీ స్పూను, కారం పూస - అర కప్పు, బూందీ - అర కప్పు, వేగించిన అటుకులు -
అర కప్పు, వేగించిన పుట్నాలు - ఒక టేబుల్ స్పూను, వేగించిన పల్లీలు - పావు
కప్పు.
తయారుచేయు విధానం: ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా
కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము
వేసి వేగించి నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. సరిపడా ఉప్పు వేసి
నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి నాలుగుసార్లు గరిటతో కలిపి దించేయాలి.
ఒక పళ్లెంలో ఈ ఉప్మాని వెడల్పుగా వేసి దానిపై కారప్పూస, బూందీ, వేగించిన
అటుకులు, వేగించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వీటితో కలిపి తినే ఈ
ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.<br /><br />
స్వీట్ రవ్వ పూరి: కావలసిన పదార్థాలు: మైదా పిండి - అర కిలో, బొంబాయి రవ్వ
- 200 గ్రాములు, పంచదార - 200 గ్రాములు, ఉప్పు - చిటికెడు, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: మైదా పిండిలో బొంబాయి రవ్వ, పంచదార, చిటికెడు ఉప్పు ఒక
టేబుల్ స్పూను నూనె, సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఓ గంట తర్వాత ఈ
పిండితో చిన్న ఉండలు చేసుకుని పూరీలుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద
కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక అందులో వీటిని వేసి దోర రంగు
వచ్చే వరకూ వేగించుకోవాలి. కమ్మగా, తియ్యగా ఉండే ఈ పూరీలను పిల్లలు చాలా
ఇష్టంగా తింటారు.<br /><br />
పునుగులు: కావలసిన పదార్థాలు: మినపప్పు - ఒక కప్పు, బొంబాయి రవ్వ - ఒక
కప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - రెండు, జీలకర్ర - ఒక టీ స్పూను,
ఉప్పు - తగినంత, సోడా - చిటికెడు, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: మినపప్పుని ముందురోజు నానబెట్టుకుని మర్నాడు పొద్దుటే
మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి పక్కన
పెట్టుకోవాలి. ఓ గంట తర్వాత పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె
వేసి బాగా కాగాక పునుగుల్లా వేసుకోవాలి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే ఈ
పునుగులను పల్లీ పచ్చడితో తింటే ఇంకా బాగుంటాయి.
</div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-22639301957050028312012-08-17T22:46:00.000-07:002012-08-17T22:46:05.125-07:00థాయ్లాండ్, ఇండోనేషియా వంటకాలు <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="font-size: large;"><b><span style="color: blue;">పొరుగింటి పుల్లకూర కూడా రుచే. సొంతవి తినితిని బోరు కొడుతుంటే ఇరుగు పొరుగు వైపు చూడాల్సిందే...<br /> థాయ్లాండ్ నుంచి ఒక వంటకం. ఇండోనేషియా నుంచి ఇంకొకటి...<br /> చెమటలు కక్కే శ్రమలేకుండా చిటికెలో రెడీ అయ్యేలా...<br /> చకాచక్ మీ కోసం...</span></b><br /><br /><b><span style="color: deeppink;">థాయ్ చిల్లీ బసిల్ నూడుల్స్ </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/18082012/TKR_0022-copy17-8-12-38375.jpg" /></span><span style="color: forestgreen; font-size: large;">కావలసినవి:</span><span style="font-size: large;"><br /> నూడుల్స్ - 180 గ్రా.<br /> ష్రెడెడ్ క్యాబేజీ - (సన్నగా పొడవుగా కట్ చేయాలి) - 30 గ్రా.<br /> ష్రెడెడ్ క్యారట్స్ - 20 గ్రా.<br /> ఉల్లి చక్రాలు - 20 గ్రా.<br /> క్యాప్సికమ్ చక్రాలు - 20 గ్రా.<br /> వెల్లుల్లి తరుగు - 15 గ్రా.<br /> రిఫైన్డ్ ఆయిల్ - 20 ఎం.ఎల్<br /> తులసి ఆకులు - 15 గ్రా.<br /> మొలకెత్తిన బీన్స్ - 5 గ్రా.<br /> డార్క్ సోయా సాస్ - 10 ఎం.ఎల్. <br /> చైనీస్ క్యాబేజీ - 20 గ్రా.<br /> లైట్ సోయా సాస్ - 15 ఎం.ఎల్ <br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />మరుగుతున్న
నీటిలో నూడుల్స్ని వేసి ఉడికించి, వడకట్టి, చల్లని నీటిలో వేయాలి. నీరంతా
పోయేంతవరకు జల్లెడలో వేయాలి. ఉడికించేటప్పుడు కొద్దిగా నూనె వేస్తే,
నూడుల్స్ అతుక్కోకుండా ఉంటాయి. <br /><br />పాన్లో నూనె వేసి, వేడయ్యాక తరిగిన వెల్లుల్లి వేయించి, కూరగాయల ముక్కలు, నూడుల్స్ వేసి కలపాలి. </span> <span style="font-size: large;"><br /><br />దీంట్లో కొద్దిగా లైట్, డార్క్ సోయాసాస్ వేసి కలపాలి. </span> <span style="font-size: large;"><br /><br />చివరగా తులసి ఆకులు వేసి, స్టౌ ఆర్పేయాలి. </span> <span style="font-size: large;"><br /><br />మొలకెత్తిన బీన్స్, వేయించిన తులసి ఆకులతో గార్నిష్ చేసి, నూడుల్స్ను వేడి వేడిగా సర్వ్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /></span> <span style="color: #ba0000; font-size: large;">నోట్:</span><span style="font-size: large;"> మాంసాహారులు ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు లేదా కోడిగుడ్డు కలుపుకోవచ్చు.<br /><br /><b><span style="color: deeppink;">పైనాపిల్ ఫ్రైడ్ రైస్ </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/18082012/TKR_0045-copy17-8-12-38171.jpg" /></span><span style="color: forestgreen; font-size: large;">కావలసినవి:</span><span style="font-size: large;"><br />బాస్మతి రైస్ - 180 గ్రా.<br />పైనాపిల్ ముక్కలు - 50 గ్రా.<br />జీడిపప్పు - 15 గ్రా.<br />కిస్మిస్ - 10 గ్రా.<br />కారం - 10 గ్రా.<br />ఉప్పు - రుచికితగినంత <br />ఉల్లికాడల తరుగు - 2 టీ స్పూన్లు<br />రిఫైన్డ్ ఆయిల్ - 15 ఎం.ఎల్<br />పండుమిర్చి తరుగు - టీ స్పూన్<br />వెల్లుల్లి తరుగు - టీ స్పూన్<br />బీన్స్ తరుగు - 30 గ్రా.<br />పసుపు - చిటికెడు <br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />బియ్యంలో నీళ్లు పోసి పలుకుగా ఉడికించాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసి, అన్నం ఆరబెట్టాలి.<br /><br />స్టౌమీద కడాయి పెట్టి, పోపుకు తగినంత నూనె వేసి, వేడి చేయాలి. <br /><br />అందులో
వెల్లుల్లి తరుగు, పండుమిర్చి తరుగు, బీన్స్, క్యారట్ తరుగు వేసి కలపాలి.
పోపుగింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, అన్నం, పసుపు, పైనాపిల్ ముక్కలు
వేసి బాగా కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి.</span> <span style="font-size: large;"><br /><br />వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఉల్లికాడలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /></span><span style="color: #ba0000; font-size: large;">నోట్:</span><span style="font-size: large;"> మాంసాహారం ఇష్టపడేవారు ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు లేదా గుడ్డును వాడుకోవచ్చు. <br /><br /><b><span style="color: deeppink;">క్రిస్పీ కార్న్ కెర్నల్స్ </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/18082012/TKR_0143-copy17-8-12-39921.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br />మొక్కజొన్న గింజలు - 80 గ్రా.<br />ఉల్లిపాయ తరుగు - 20 గ్రా.<br />పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు <br />మైదా - 15 గ్రా.<br />కార్న్ ఫ్లోర్ - 10 గ్రా.<br />రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత<br />ఉప్పు - తగినంత<br />నల్లమిరియాలు, కార్న్ పౌడర్ - తగినంత <br />కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు <br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />ఒక వెడల్పాటి పాత్రలో మొక్కజొన్న గింజలు, రిఫైన్డ్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి, ఉప్పు, కొద్దిగా నీరు వేసి కలపాలి.<br /><br />కడాయిలో
వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేయాలి. తర్వాత మొక్కజొన్న గింజలను
కాగుతున్న నూనెలో వేసి, బంగారువర్ణం వచ్చేంతవరకు వేయించాలి. నూనె
పీల్చుకునే పేపర్ టవల్లోకి వేయించిన గింజలు వేయాలి. </span> <span style="font-size: large;"><br /><br />మరొక
పాన్లో టేబుల్స్పూన్ నూనె వేసి, కాగిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి
తరుగు వేసి వేయించాలి. తర్వాత పోపు గింజలు, వేయించిన మొక్కజొన్న గింజలు,
ఉప్పు, నల్ల మిరియాల పొడి, కార్న్ పౌడర్ వేసి కలపాలి. </span> <span style="font-size: large;"><br /><br />ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: deeppink;">ఫ్రైడ్ ఐస్ క్రీమ్ </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/18082012/TKR_0131-copy17-8-12-39234.jpg" /></span> <span style="color: forestgreen; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br />కార్న్ ఫ్లేక్స్ - 30 గ్రా., <br />బ్రెడ్ క్రంబ్స్ - 20 గ్రా., వెనిలా లేదా చాకొలెట్ ఐస్క్రీమ్ - 1 స్కూప్ <br />చాకొలెట్ సాస్ - 10 ఎం.ఎల్<br />రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత <br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />ఐస్ క్రీమ్ను డీప్ ఫ్రిజ్లో ఉంచాలి. <br /><br />{బెడ్
క్రంబ్స్ని పొడి చేయాలి. కార్న్ ఫ్లేక్స్ని క్రష్ చేయాలి. డీప్
ఫ్రిజ్లో పెట్టిన ఐస్క్రీమ్ను బయటకు తీసి, బ్రెడ్ క్రంబ్స్ పొడి, కార్న్
ఫ్లేక్స్ దానికి పట్టేలా అద్దాలి. </span> <span style="font-size: large;"><br /><br />తర్వాత అరగంట సేపు ఈ ఐస్క్రీమ్ని ఫ్రిజ్లో ఉంచాలి. </span> <span style="font-size: large;"><br /><br />కడాయిలో నూనె పోసి, కాగిన తర్వాత, ఫ్రిజ్లో ఉంచిన ఐస్క్రీమ్ తీసి, నూనెలో వేసి ఒక్క నిముషంలోనే ప్లేట్లోకి తీసుకోవాలి.</span> <span style="font-size: large;"><br /><br />పుదీనా ఆకు, చాకొలెట్ సాస్తో వెంటనే సర్వ్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /><br />అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది. పిల్లలకు వెరైటీగా ఉంటుంది. ఇష్టంగా తింటారు. <br /></span><span style="color: #ba0000; font-size: large;">టిప్స్: </span> <span style="font-size: large;"><br />నిముషానికి మించి ఐస్క్రీమ్ను ఫ్రై చేయకూడదు. <br /><br />ఐస్క్రీమ్ స్కూప్స్ ఒక్కొక్కటిగానే ఫ్రై చేయాలి. </span> <span style="font-size: large;"><br /><br />ఇష్టానుసారం వెనిలా, చాకొలెట్ ఫ్లేవర్స్ను కలుపుకోవచ్చు.</span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: deeppink;">ఇండోనేషియా బనానా ఫ్రిటర్స్ </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/18082012/TKR_0087-copy17-8-12-40765.jpg" /></span><span style="color: forestgreen; font-size: large;">కావలసినవి:</span><span style="font-size: large;"><br />అరటిపండ్లు - 4, పంచదార - 30 గ్రా.<br />మైదా - 100 గ్రా.<br />మొక్కజొన్న పిండి - 70 గ్రా.<br />కొబ్బరిపాలు - 120 ఎం.ఎల్ <br />రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత <br />బటర్ - 30 గ్రా.<br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />వెడల్పాటి
బేసిన్లో రిఫైన్డ్ ఫోర్ల్, కార్న్ ఫ్లోర్, పంచదార వేసి కలపాలి. ఇందులో
కొబ్బరిపాలు, కరిగించిన బటర్ వేసి దోసెపిండిలా కలుపుకోవాలి. <br /><br />కడాయి స్టౌ మీద పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. </span> <span style="font-size: large;"><br /><br />అరటిపండు
తొక్క తీసి, పిండి మిశ్రమంలో ముంచి, కాగుతున్న నూనెలో వేయాలి. ముదురు
గోధుమవర్ణం వచ్చేవరకు రెండువైపులా వేయించి, బయటకు తీయాలి. </span> <span style="font-size: large;"><br /><br />నూనెలో నుంచి తీసిన అరటిపండును పేపర్ టవల్లోకి తీసుకోవాలి. అదనపు నూనెను పేపర్ టవల్ పీల్చుకుంటుంది. </span> <span style="font-size: large;"><br /><br />పుదీనా ఆకులు, స్కూప్ ఐస్క్రీమ్తో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /></span><span style="color: #ba0000; font-size: large;">నోట్:</span><span style="font-size: large;"> నచ్చినవారు దాల్చినచెక్క పొడి, పంచదార పొడి చల్లుకోవచ్చు.<br /><br /><b><span style="color: deeppink;">డేట్స్ పాన్ కేక్</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/18082012/TKR_0181-copy17-8-12-40406.jpg" /></span><span style="color: forestgreen; font-size: large;">కావలసినవి:</span><span style="font-size: large;"><br />ఖర్జూరం (గింజ లేనివి) - 50 గ్రా. స్ప్రింగ్ రోల్ షీట్ - 10 <br />కొబ్బరిపాలు - 15 ఎం.ఎల్, <br />రిఫైన్డ్ ఆయిల్ - తగినంత <br />కిస్మిస్ - 10 గ్రా. <br />వాల్నట్స్ - 25 గ్రా.<br /></span> <span style="color: forestgreen; font-size: large;">తయారి: </span> <span style="font-size: large;"><br />ఖర్జూరాలను సన్నగా తరగాలి. దీంట్లో వాల్నట్స్ను క్రష్ చేసి కలపాలి. <br /><br />స్ప్రింగ్ రోల్ షీట్ని ఫ్లాట్గా పరిచి, ఖర్జూరాల మిశ్రమం వెడల్పుగా సర్దాలి. </span> <span style="font-size: large;"><br /><br />స్క్వేర్ షేప్లో షీట్ను మడవాలి. </span> <span style="font-size: large;"><br /><br />వేయించడానికి
తగినంత నూనె కడాయిలో పోసి కాగనివ్వాలి. తయారు చేసుకున్న పాన్కేక్లను
కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా వేయించి తీయాలి. </span> <span style="font-size: large;"><br /><br />చాకుతో త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి. </span> <span style="font-size: large;"><br /><br />కిస్మిస్, కొబ్బరి, క్రీమ్, సాస్తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. </span> <span style="font-size: large;"><br /></span> <span style="color: #ba0000; font-size: large;"><b>నోట్</b>:</span><span style="font-size: large;"> కావలసినన్ని డ్రై నట్స్, డేట్స్ మిక్స్చర్ని ఉపయోగించుకోవచ్చు.<br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/18082012/TKR_0206-copy17-8-12-40609.jpg" /></span> <span style="color: navy; font-size: large;">చెఫ్: ఆనంద్ రాఘవన్<br />కర్టెసీ: లెమన్ట్రీ ప్రీమియర్ హోటల్, మాదాపూర్,హైదరాబాద్<br />సేకరణ: సాక్షి ఫ్యామిలీ</span><span style="font-size: large;"><br /></span> <span style="color: deeppink; font-size: large;">ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్</span></div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-82999340292559673072012-08-17T21:24:00.000-07:002012-08-17T21:26:22.456-07:00గోష్తో భేష్గా... <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="headline">
<h1>
</h1>
</div>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/18nav-6.jpg" /><b style="color: red;">వేపుడు: </b></span>
<br />
<span style="font-size: large;">కావలసిన పదార్థాలు: బోన్లెస్ మటన్ - అరకిలో, అల్లం
ముద్ద - ఒక టీ స్పూను, అల్లం తురుము - ఒక టేబుల్ స్పూను, వెలుల్లి ముద్ద -
ఒక టీ స్పూను, వెల్లుల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూను, కారం - ఒక టీ
స్పూను, ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉల్లిపాయలు -
ఒకటి, చిన్న ఉల్లిపాయలు - ఆరు, కొబ్బరి తురుము - అరకప్పు, గరం మసాలా - ఒక
టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, దాల్చిన చెక్క ముక్కలు - నాలుగు,
ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">తయారుచేయు విధానం: ముందుగా మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం
వెల్లుల్లి, ధనియాల పొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.పొయ్యి మీద మందపాటి
గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ గుజ్జు, ఉప్పు, కారం,
పసుపు వేసి బాగా వేగించి అందులో మటన్ ముక్కలు వేసి పూర్తిగా ఉడికాక
ఉడికించి దించేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో సరిపడా నూనె పోసి కొబ్బరి
తురుము, కరివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి ముక్కలు, తొక్క తీసిన చిన్న
ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత ఉడికించిన మటన్, గరం మసాలా వేసి ఓ ఐదు
నిమిషాలు వేగించి దించేయాలి.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/18nav-3.jpg" /><b style="color: red;">పకోడి: </b></span>
<br />
<span style="font-size: large;">కావలసిన పదార్థాలు:బోన్లెస్ మటన్ - పావుకిలో,
మొక్కజొన్న పిండి - రెండు టేబుల్ స్పూన్లు, శెనగపిండి - అర కప్పు, కారం -
ఒక టీ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, జీలకర్ర పొడి - ఒక టీ స్పూను,
అల్లం ముద్ద - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: మటన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరో
గిన్నెలో మొక్కజొన్న పిండి, శెనగపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం
ముద్ద, ఉప్పు, కారం, సరిపడా నీళ్లు జారుగా కలుపుకోవాలి. అందులో మటన్
ముక్కలు వేసి ఓ పది నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మరో గిన్నెలో సరిపడా నూనె
పోసి బాగా కాగాక మటన్ పకోడీలు వేసుకోవాలి.
</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/18nav-4.jpg" /><b style="color: red;">బిర్యాని:</b></span>
<br />
<span style="font-size: large;">కావలసిన పదార్థాలు: బోన్లెస్ మటన్ - అరకిలో, బాస్మతి
బియ్యం - అరకిలో, అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయ -
ఒకటి, ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు, గరం మసాలా - ఒక టీ స్పూను, కారం -
ఒక టీ స్పూను, పచ్చిమిరపకాయలు - నాలుగు, లవంగాలు - ఐదు, దాల్చిన చెక్కలు -
నాలుగు, కొత్తిమీర కట్ట - ఒకటి, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, పసుపు -
చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">తయారుచేయు విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. పొయ్యి మీద
గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూను
అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా
వేగించాలి. తరువాత మటన్వేసి బాగా ఉడికించి దించేయాలి. తరువాత మరో మందపాటి
గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఒక టీ స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద,
పచ్చిమిరపకాయ ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి. తర్వాత
బియ్యం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి వేగించాలి. ఓ ఐదు
నిమిషాలు వేగించాక ఉడికించిన మటన్ వేసి మరో ఐదు నిమిషాలు వేగించాలి. తర్వాత
వంతుకు వంతున్నర నీళ్లు పోసి ఉడికించి దించేయాలి. దించే ముందు కొత్తిమీర
తురుము వేయాలి.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/18nav-2.jpg" /><b style="color: red;">పులుసు: </b></span>
<br />
<span style="font-size: large;">కావలసిన పదార్థాలు: మటన్(ఎముకలతో సహా) - అరకిలో,
ఉల్లిపాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్ స్పూను, చింతపండు -
కొద్దిగా, కారం - రెండు టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - మూడు, పసుపు -
చిటికెడు, ఉప్పు - తగినంత, గరం మసాలా - ఒక టీ స్పూను, ధనియాల పొడి - ఒక టీ
స్పూన్లు, కరివేపాకు - ఒక రెబ్బ, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - సరిపడా.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">తయారుచేయు విధానం: గిన్నెలో సరిపడా నూనె వేసి బాగా కాగాక అల్లంవెల్లుల్లి
ముద్ద, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేగించాలి. తర్వాత సన్నగా తరిగిన
ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి. తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల
పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మటన్ కూడా వేసి వేగించాలి. సన్నని మంటపై ఓ
పదినిమిషాల వేగించిన తర్వాత ఒక గ్లాసు చింతపండు నీళ్లు పోసి ఉడికించి
దించేయాలి. దించే ముందు కొత్తిమీర తురుము వేసుకోవాలి.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/18nav-1.jpg" /><b style="color: red;">గోంగూరతో: </b></span>
<br />
<span style="font-size: large;">కావలసిన పదార్థాలు: మటన్ - అరకిలో, గోంగూర -చిన్న
కట్ట, ఉల్లిపాయలు - మూడు, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు,
కరివేపాకు - ఒక రెబ్బ, గరం మసాలా - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు -
తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా గోంగూరని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో
గిన్నెలో సరిపడా నూనె పోసి బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు,
ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు,గరంమసాలా,
మటన్ వేసి బాగా కలిపి కొద్దిసేపు వేగించాలి. అర కప్పు నీళ్లు పోసి ఓ
పదినిమిషాలు వేగించి ముక్క మెత్తబడ్డాక ఉడికించిన గోంగూర ముద్ద వేసి మరో
పదినిమిషాలు ఉడికించి దించేయాలి.
</span></div>
</div>
</div>
Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-26952587830918329732012-08-10T22:17:00.000-07:002012-08-10T22:17:21.280-07:00బీట్ రూటే వేరు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="headline">
<h1>
</h1>
</div>
<div id="page1">
<div class="RunningText">
<span style="font-size: large;"><b style="color: red;">ఒంట్లో రక్తం తగిందని చెప్పగానే రోజూ బీట్రూట్ తినమని సలహా
ఇచేస్తారందరూ.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధున్నవారు రెండు ముక్కలు తినడానికి
సిద్ధమవుతారు.కాని ఎక్కువమంది దాన్ని చూడగానే మూతి మూడు వంకర్లు
తిప్పుతారు.నిజానికి బీట్రూట్ను జ్యూస్,సలాడ్,వేపుడు రూపంలోనే కాకుండా
బోలెడు వెరైటీలుగా వండుకుని తినొచ్చు.పూరీలు మొదలు వడలు వరకూ రకరకాల వంటలు
చేసుకోవచ్చు.
</b></span></div>
<div class="RunningText">
<span style="font-size: large;"><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/11nav-7.jpg" /></span>
<span style="font-size: large;"><b style="color: blue;">హల్వా:</b><br /> కావలసిన పదార్థాలు: బీట్రూట్ దుంపలు - రెండు, పంచదార -
రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నెయ్యి - అర కప్పు,
కిస్మిస్లు - సరిపడా, జీడి పప్పులు -పది.
తయారుచేయు విధానం: ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూను
నెయ్యి వేసి కిస్మిస్లు, జీడి పప్పు వేగించుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నెయ్యి వేసి బీట్రూట్
తురుము వేసి వేగించాలి. పచ్చి మొత్తం పోయేవరకూ వేగాక అందులో యాలకుల పొడి,
పంచదార వేసి మరికొద్దిసేపు వేగించి దించేయాలి. ఒక పళ్లెంలో నెయ్యి రాసి
అందులో వేగించిన బీట్రూట్ ముద్దని వేసి చేతితో సమానంగా ఒత్తి పైన
కిస్మిస్లు, జీడిపప్పులు గుచ్చాలి. చల్లారిన తర్వాత మనకు నచ్చిన ఆకారంలో
కట్ చేసుకోవాలి. అంతే బీట్రూట్ హల్వా తయారయినట్టే.
<br /><br /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/11nav-2.jpg" /></span>
<span style="font-size: large;"><b style="color: red;">వడలు: </b><br />కావలసిన పదార్థాలు: బీట్రూట్ - ఒకటి, శెనగపప్పు - రెండు
కప్పులు, పచ్చిమిరపకాయలు - ఆరు, అల్లం తురుము - రెండు టీ స్పూన్లు,
కొత్తిమీర - రెండు కట్టలు, కరివేపాకు - ఒక రెబ్బ, ఉల్లిపాయ ముక్కలు - అర
కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: శెనగపప్పుని ముందురోజు నానబెట్టుకోవాలి. తెల్లారాక
పప్పుని శుభ్రంగా కడిగి అందులో పచ్చిమిరపకాయలు వేసి కచ్చాపచ్చాగ
రుబ్బుకోవాలి. ఇందులో అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర తురుము,
బీట్రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలిపి
వడలుగా చేసుకుని నూనెలో వేగించుకోవాలి. రెండువైపులా వేగేలా చూసుకుని
ఎరుపురంగు వచ్చాక తీసేయాలి.<br /><br style="color: red;" /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/11nav-3.jpg" style="color: red;" /></span>
<span style="font-size: large;"><b style="color: red;">పులావ్: </b><br />కావలిసిన పదార్థాలు: బీట్రూట్లు - రెండు, బాస్మతి
బియ్యం - రెండు కప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు,
పచ్చిమిరపకాయలు - ఐదు, ఎండు మిరపకాయలు - నాలుగు, కరివేపాకు - ఒక రెబ్బ,
లవంగాలు - ఆరు, దాల్చిన చెక్కలు(చిన్నవి)- ఐదు, గరం మసాలా - ఒక టీ స్పూను,
ఉల్లిపాయ - ఒకటి, పుదీన - నాలుగు రెమ్మలు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు -
తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి చిల్లుల గిన్నెలో వేసి పక్కన
పెట్టుకోవాలి. పొయ్యిమీద దళసరి గిన్నె పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా
కాగాక లవంగాలు, దాల్చిన చెక్క, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పుదీన
ఆకులు వేసి వేగించాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు,
ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి. ఆ తర్వాత
బియ్యం, గరం మసాలా పొడి, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి మరో ఐదు నిమిషాలపాటు
వేగించాలి. తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించి
దించేయాలి.
<br /><br style="color: red;" /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/11nav-4.jpg" style="color: red;" /></span>
<span style="font-size: large;"><b style="color: red;">పూరీలు: </b><br />కావలసిన పదార్థాలు: బీట్రూట్ దుంప - ఒకటి, గోధుమ పిండి
-పావుకిలో, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధారం: ముందుగా బీట్రూట్ని శుభ్రంగా కడిగి తొక్కతీసి ముక్కలు
కోసుకోవాలి. ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. చల్లారాక వీటిని
మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అరగ్లాసు నీళ్లు కలిపి చిక్కంతో
వడకట్టుకోవాలి. గోధుమ పిండిలో తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూను నూనె, సరిపడా
బీట్రూట్నీళ్లు పోసి కలుపుకుని పూరీలు చేసుకుని నూనెలో కాల్చుకోవాలి.
కెంపు రంగులో భలేగా ఉంటాయి పూరీలు.<br /><br style="color: red;" /><img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/11nav-5.jpg" style="color: red;" /></span>
<span style="font-size: large;"><b style="color: red;">పకోడా: </b><br />కావలసిన పదార్థాలు: బీట్రూట్ దుంపలు - రెండు,
స్వీట్కార్న్ - అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, శెనగపిండి - రెండు
కప్పులు, పచ్చిమిరపకాయలు - ఆరు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, ఉప్పు -
తగినంత, వంట సోడా - చిటికెడు, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి.
అందులో స్వీట్కార్న్, ఉల్లిపాయ ముక్కలు, శెనగపిండి, ధనియాల పొడి,
పచ్చిమిరపకాయ ముక్కలు, సోడా, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా
కలుపుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఈ పిండితో
పకోడీలు వేసుకోవాలి.
</span></div>
</div>
<span style="font-size: large;"><br /></span></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-62394531273925448382012-08-04T21:26:00.000-07:002012-08-04T21:26:15.152-07:00మొక్కజొన్న వంటలో... ముసిరిన రుచులలో<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<h1 class="headline">
</h1>
<div id="page1">
<div class="RunningText">
<b style="color: purple;">దోశలు</b><br />
<img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/5-8sun26.jpg" />
<b>కావలసిన పదార్థాలు: </b> బియ్యప్పిండి - పావు కప్పు, పచ్చిమిర్చి - 1,
స్వీట్కార్న్ - 1 కప్పు, పసుపు - చిటికెడు, బొంబాయి రవ్వ - పావు కప్పు,
కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. తాలింపు కోసం
జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె - సరిపడా.<br />
<b>తయారుచేసే విధానం:</b> ఒక పాత్రలో స్వీట్కార్న్, పసుపు, రవ్వ,
బియ్యప్పిండి, ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తగినంత నీటితో
దోశల పిండిలా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో తాలింపు వేసి పిండిలో కలిపి
అరగంట పక్కనుంచాలి. ఇప్పుడు పెనంపై దోశల్లా పోసుకుని రెండువైపులా దోరగా
కాల్చుకోవాలి. వేడివేడిగా కొబ్బరిచట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
పిండిని పులియబెట్టే పని లేదు కాబట్టి సాయంత్రం ఫలహారంగా కూడా చేసుకోవచ్చు.
<br />
<br />
<b style="color: purple;">కార్న్ ఫింగర్స్</b><br />
<img align="left" src="http://www.andhrajyothy.com/i/2012/aug/5-8sun27.jpg" />
<b>కావలసిన పదార్థాలు: </b>రవ్వ - 1 కప్పు, కార్న్ఫ్లోర్ - 1 టేబుల్ స్పూను, బ్రెడ్ పొడి - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత.<br />
<b>తయారుచేసే విధానం:</b> అరకప్పు నీటిలో కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా
బాగా కలపాలి. వేడినీటిలో ఉప్పు కరిగించి రవ్వలో పోస్తూ ముద్దలా
కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత తడిసిన రవ్వముద్దను కొంత కొంత తీసుకుని
ఫింగర్ షేపులో రోల్ చేసి కరిగించిన కార్న్ఫ్లోర్లో ముంచి బ్రెడ్పొడిలో
పొర్లించాలి. తర్వాత నూనెలో దోరగా వేగించి, వేడివేడిగా టమోటా సాస్తో
తినండి.<br />
<br />
<b style="color: purple;">స్వీట్ కార్న్ హల్వా</b><br />
<img align="right" src="http://www.andhrajyothy.com/i/2012/aug/5-8sun28.jpg" />
<b>కావలసిన పదార్థాలు: </b> స్వీట్ కార్న్ - 1 కప్పు, పంచదార - అర కప్పు,
పాలు - 1 కప్పు, గోధుమపిండి లేక బొంబాయి రవ్వ - అరకప్పు, నెయ్యి - పావు
కప్పు, కిస్మిస్, జీడిపప్పులు - 10 చొప్పున.<br />
<b>తయారుచేసే విధానం:</b>స్వీట్కార్న్లో పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్
చేసుకోవాలి. కార్న్ మిశ్రమంలో స్పూను నెయ్యి వేసి సన్నమంటపై పచ్చివాసన
పోయేవరకు కలపాలి. తర్వాత పంచదార వేసి అది కరిగాక బొంబాయి రవ్వ, మిగతా
నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత నెయ్యి రాసిన పళ్లెంలో
పోసి డ్రైఫ్రూట్స్తో అలంకరించుకోవాలి.
</div>
</div>
</div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3109432506234512139.post-31556921957572068462012-08-04T06:44:00.001-07:002012-08-04T06:44:55.392-07:00కృష్ణాష్టమి రుచులు సమర్పణం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="font-size: large;"><b><span style="color: navy;">కుచేలుడి సంగతి కృష్ణునికి తెలియదా?<br /> కాని - అటుకులు పట్టుకొస్తే తప్ప కరుణించలేదు!<br /> గోప వనితలు ఎంత ఆరాధిస్తే ఏం?<br /> పాల కడవలో, వెన్న కుండలో సమర్పించాల్సిందే కదా!<br /> తల్లి యశోద కొసరి కొసరి ఎన్ని తినిపించిందో కాని,ఆ నల్లగోపయ్య భక్తుల చిట్టి ప్రసాదం చూస్తే మురిసిపోతాడు.<br /> తన సాక్షాత్కారంతో మెరిసిపోతాడు.<br /> రానున్నది కృష్ణాష్టమి... కృష్ణుడి పుట్టినరోజు.<br /> చిట్టి పాదాలతో నడిచి వచ్చే ఆ స్వామికి ఈ తీపి... ఈ మధురం.. ఈ సమర్పణం.</span></b><br /><b><span style="color: deeppink;">డ్రై ఫ్రూట్స్ పాయసం</span></b><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04082012/Krishns3-8-12-56953.jpg" /></span> <span style="color: green; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br /> పాలు - అర లీటరు <br /> గసగసాలు - 2 టీ స్పూన్లు <br /> పచ్చికొబ్బరి తురుము - 2 టీ స్పూన్లు <br /> డ్రై ఫ్రూట్స్ - 6 టీ స్పూన్లు <br />(వాల్నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు)<br />పంచదార - తగినంత; కుంకుమపువ్వు - చిటికెడు <br />ఏలకులపొడి - పావు టీ స్పూన్ </span> <span style="color: green; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />పాలను బాగా మరిగించాలి. <br /><br />డ్రై ఫ్రూట్స్ ,కొబ్బరి, గసగసాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. </span> <span style="font-size: large;"><br /><br />పావులీటరు
అయ్యేంతవరకు పాలను మరిగించి, గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని
అందులో వేసి కలపాలి. దీంట్లో పంచదార, కుంకుమ పువ్వు కలిపి, మరికొద్ది సేపు
మరిగించాలి. </span> <span style="font-size: large;"><br /><br />విడిగా చిన్న కడాయి పెట్టి, మూడు టీ స్పూన్ల నెయ్యి వేడి చేసి, మరికొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులను వేయించి, పాయసంలో కలపాలి. </span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: deeppink;">పూర్ణం బోండాలు </span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04082012/jaggery-latha-paakam-pattal3-8-12-56296.jpg" /></span><span style="color: green; font-size: large;"> కావలసినవి:</span> <span style="font-size: large;"><br /> శనగపప్పు - కప్పు <br /> బెల్లం - కప్పు <br /> ఏలకులపొడి - పావు టీ స్పూన్<br /> నూనె - వేయించడానికి తగినంత <br /> దోసె పిండి (ఒక గ్లాసు మినప్పప్పుకు, రెండు గ్లాసుల బియ్యం పోసి, నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి) - పావు కేజీ </span><span style="color: green; font-size: large;">తయారి:</span> <span style="font-size: large;"><br />శనగపప్పును
గంటసేపు నానబెట్టి, తర్వాత పలుకుగా ఉడికించాలి. నీరంతా వడకట్టి అందులో
బెల్లం, ఏలకుల పొడి వేసి, కలపాలి. చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్
చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని, దోసె పిండిలో
ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా బంగారువర్ణంలోకి వచ్చేవరకు
వేయించి, తీయాలి. <br /><br /><b><span style="color: deeppink;">స్వీట్ పోహా</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04082012/sweet-poha-%282%293-8-12-57734.jpg" /></span><span style="color: green; font-size: large;"> కావలసినవి:</span> <span style="font-size: large;"><br />అటుకుల - కప్పు <br /> బెల్లం తురుము - అరకప్పు <br /> పచ్చికొబ్బరి తురుము - అర కప్పు <br /> పుట్నాల పప్పు - పావు కప్పు <br /> ఏలకుల పొడి - చిటికెడు </span> <span style="color: green; font-size: large;">తయారి:</span> <span style="font-size: large;"><br />ఒక పాత్రలో అటుకులు, బెల్లం తురుము, పచ్చికొబ్బరి తురుము, పుట్నాలపప్పు, ఏలకుల పొడి కలపాలి. <br /><br /><b><span style="color: deeppink;">బెల్లం ఉండలు</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04082012/purnam-bondalu-%282%293-8-12-57281.jpg" /></span> <span style="color: green; font-size: large;">కావలసినవి:</span> <span style="font-size: large;"><br />బియ్యప్పిండి - గ్లాసు; బెల్లం - గ్లాసు; <br />పచ్చి కొబ్బరి ముక్కలు - అరకప్పు ; <br />నువ్వులు - టీ స్పూన్; ఏలకుల పొడి - చిటికెడు </span> <span style="color: green; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />బెల్లంలో
నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నువ్వులను
వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలను అదే కడాయిలో వేసి,
వేయించాలి. బెల్లం పాకంలో నువ్వులు, పచ్చికొబ్బరి, ఏలకులపొడి,
బియ్యప్పిండి ఒకదాని తర్వాత ఒకటి వేసి కలపాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న
పిండి ముద్దలు తీసుకొని, ఉండలు చేయాలి. వీటిని కాగుతున్న నెయ్యిలో వేసి,
రెండు వైపులా వేయించి, తీయాలి. వేయించడానికి నూనెనూ వాడచ్చు. <br /><br /><b><span style="color: deeppink;">కలాకండ్</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04082012/kalakan-%286%293-8-12-57468.jpg" /></span><span style="color: green; font-size: large;">కావలసినవి: </span><span style="font-size: large;"><br />పాలు - 8 కప్పులు <br />పంచదార - అరకప్పు <br />నిమ్మరసం - 2 టేబుల్స్పూన్లు (పనీర్ తయారికి) <br />బాదం పప్పు, పిస్తాపప్పు - కొన్ని పలుకులు </span><span style="color: green; font-size: large;"> పనీర్ తయారి: </span><span style="font-size: large;"><br />పావు
కప్పు వేడినీళ్లలో నిమ్మరసం వేసి కలపాలి. నాలుగు కప్పుల పాలను అడుగు మందం
ఉన్న గిన్నెలో పోసి మరిగించాలి. బాగా మరిగిన పాలలో నిమ్మరసం నీళ్లు పోస్తూ
కలపాలి. పాలు విరిగి గడ్డలు అవుతాయి. గడ్డలు కట్టిన పాలను పలచని క్లాత్లో
వేసి, గట్టిగా పిండుతూ నీళ్లన్నీ పోయేవరకు ఉంచాలి. తర్వాత ఆ మూటను చల్లని
నీటిలో ముంచి, నీళ్లన్నీ పోయేవరకు గట్టిగా పిండాలి. </span> <span style="color: green; font-size: large;">కలాకండ్ తయారి: </span><span style="font-size: large;"><br />మరొక
పాత్రలో నాలుగు కప్పుల పాలు పోసి, రెండు కప్పులు అయ్యేంతవరకు మరిగించాలి.
అడుగు భాగం మాడకుండా అదేపనిగా కలుపుతూ జాగ్రత్తపడాలి. ఈ పాలలో తయారు
చేసుకున్న పనీర్ను వేసి ఉండలు లేకుండా, మిశ్రమం థిక్గా అయ్యేంతవరకు
కలుపుతూ ఉండాలి. దీంట్లో పంచదార వేసి కలుపుతూ, సిమ్లో ఉడికించాలి.
ప్లేట్కు నెయ్యి ర్యాసి పై మిశ్రమాన్ని అర అంగుళం మందం పోసి, వెడల్పుగా
సర్దాలి. గంట తర్వాత, చాకుతో స్క్వేర్ షేప్లో కలాకండ్ని ముక్కలుగా కట్
చేసుకోవాలి. బాదం, పిస్తా పప్పులతో గార్నిష్ చేయాలి. <br /><br />(మైక్రోవేవ్ అవెన్లో అయితే కలాకండ్ మిశ్రమం మరింత మృదువుగా వస్తుంది. తక్కువ సమయం పడుతుంది. కలాకండ్ త్వరగా పొడిబారదు)</span> <span style="font-size: large;"><br /><br /><b><span style="color: deeppink;">గవ్వలు</span></b></span> <span style="font-size: large;"><br /><br /><img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04082012/gavvalu3-8-12-57765.jpg" /></span> <span style="color: green; font-size: large;">కావలసినవి:</span> <span style="font-size: large;"><br />గోధుమపిండి - గ్లాసు; బెల్లం - గ్లాసు; ఏలకుల పొడి - చిటికెడు; నీళ్లు - 2 గ్లాసులు; నూనె - వేయించడానికి తగినంత </span> <span style="color: green; font-size: large;">తయారి: </span><span style="font-size: large;"><br />బెల్లాన్ని
నీళ్లలో కరిగించి, లేత పాకం పట్టాలి. ఇందులో ఏలకుల పొడి వేసి కలపాలి.
గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ముద్దలా కలుపుకోవాలి. పిండి మృదువుగా
అయ్యేవరకు పైన తడిక్లాత్ వేసి ఉంచాలి. తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు
తీసుకొని, గవ్వల పీటతో రోల్ చేయాలి. అన్ని గవ్వలు పూర్తయిన తర్వాత స్టౌ
మీద కడాయి పెట్టి నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత పిండితో చేసిన గవ్వలను
నూనెలో వేసి, రెండువైపులా వేయించి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించిన ఈ
గవ్వలన్నీ బెల్లం పాకంలో వేసి కలిపి, పది నిముషాలు ఉంచాలి. <br /><br /><img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/04082012/TKR_32113-8-12-58640.jpg" /></span> <span style="color: navy; font-size: large;"> కర్టెసీ: వందనా రాజశేఖర్, <br /> మెహిదీపట్నం, హైదరాబాద్<br /> సేకరణ: సాక్షి ఫ్యామిలీ<br /> ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్</span></div>Gouthamarajuhttp://www.blogger.com/profile/04471736251233489238noreply@blogger.com0